న్యూఢిల్లీ/వాషింగ్టన్: జమ్ము కాశ్మీర్లోని పుల్వామా తీవ్రవాద దాడిలో నలభై మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. వీరి కోసం దేశ విదేశాలకు చెందిన వారు, పలు సంస్థలు విరాళాలు ఇస్తున్నాయి.. సేకరిస్తున్నాయి. ఈ ఘటన దేశాన్ని బాధలో నింపింది. ప్రపంచం యావత్తు నివ్వెరపోయింది. సీఆర్పీఎఫ్ కుటుంబాలకు పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయి. అమెరికాలో ఉంటున్న వివేక్ పటేల్ ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GANJ2F
Wednesday, February 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment