Wednesday, February 20, 2019

పాక్‌తో పోరాడుతాం.. చనిపోతే అమరులం, బతికితే జైలుకు: రూ.50 వేలిచ్చి, మోడీకి లేఖ రాసిన ఖైదీలు

పాట్నా: జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రవాద దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన ఆర్మీ రిలీఫ్ ఫండ్ (ఏఆర్ఎఫ్)కు బీహార్‌లోని గోపాల్‌గంజ్ సబ్ డివిజనల్ జైలు అధికారులు, ఖైదీలు రూ.50 వేలు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు ఏఆర్ఎఫ్‌కు డీడీని పంపించింది. సోమవారం మధ్యాహ్నం రిజిస్టర్ పోస్ట్ ద్వారా దీనిని పంపించింది. ఈ జైలులోల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GzM4dM

Related Posts:

0 comments:

Post a Comment