Wednesday, February 20, 2019

ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మోడీ ప్రభుత్వం బొనాంజా, 3 శాతం డీఏ పెంపు

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.9,200 కోట్ల అదనపు భారం పడనుంది. మంగళవారం కేంద్ర కేబినెట్ ముందుకు డీఏను పెంచాలనే ప్రతిపాదన వచ్చింది. దీనికి మంత్రివర్గం ఈ రోజు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ డీఏ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NguPyL

Related Posts:

0 comments:

Post a Comment