న్యూఢిల్లీ : పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ ఢీ కొని జవాన్ల మరణానికి కారణమైన సూత్రధారి కమ్రాన్ అలియాస్ ఘజి రషీద్ సహా మరో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టామని భారత ఆర్మీ ప్రకటించింది. సోమవారం 16 గంటలపాటు జరిగిన భీకర ఎన్ కౌంటర్ .. చనిపోయిన ముష్కరుల వివరాలను మంగళవారం మీడియాకు వెల్లడించింది. పుల్వామా దాడి సూత్రధారి కమ్రాన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ehyz02
ఉగ్ర దాడి సూత్రధారిని అంతమొందించాం .. పుల్వామా దాడిపై ఆర్మీ
Related Posts:
మొహానికి మాస్క్ పెట్టుకోమన్నాడు.!మంగళసూత్రం కొట్టేసాడు.!మాస్క్ మాటున మాయగాడు.!హైదరాబాద్ : మోసాలకు కాదేదీ అనర్హం అన్నట్టు తయారయ్యాయి రోజులు. జనాలను బురిడీ కొట్టించడమన్నా, అడ్డంగా మోసం చేయాలన్నా కేటుగాళ్లు కొత్త కొత్త మార్గాలను అణ… Read More
కొత్త గైడ్ లైన్స్.. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగాలు ఇవి పాటించాల్సిందే..కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం ప్రతీ సచివాలయ ఉద్యోగి తప్పని… Read More
Coronavirus: దక్షిణ భారతదేశంలో కరోనా లేని ఏకైక జిల్లా, తమిళ తంబీలతో టెన్షన్, వీరప్పన్ అడ్డా !బెంగళూరు/ చెన్నై/ చామరాజనగర: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి తాండవం చేస్తోంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోయినట్లు దేశంలో రోజురోజుకు కరోనా ప… Read More
గుడ్ న్యూస్: ఫోన్పేలో భారీ రిక్రూట్మెంట్.. ఆ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్న్యూఢిల్లీ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్ పే 550 మందిని రిక్రూట్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కష్ట సమయాల్లో కూడా స… Read More
15 రోజులు చాలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలున్యూఢిల్లీ: వలస కార్మికుల తరలింపు విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు త… Read More
0 comments:
Post a Comment