కొద్ది రోజులుగా సాగుతున్న చర్చ ఓ కొలిక్కి వచ్చింది. కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్ర కాశ్ రెడ్డి టిడిపిలో చేరటనికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి టిడిపి లో చేరాలని నిర్ణయించారు. ఇందు కోసం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BJKody
28న టిడిపిలో కోట్ల చేరిక : ఒక ఎంపి..ఒక ఎమ్మెల్యే సీటు : లక్ష మందితో బహిరంగ సభ..!
Related Posts:
చంద్రబాబు సంచలన వీడియో.. జగన్ సర్కారు బాగోతం ఇదంటూ ఫైర్.. చేతల్లో చూపాలని సవాల్..‘‘ట్యాబ్లెట్లు కావాలని మూడు రోజులుగా అడుగుతున్నాం. ఇక్కడున్న వాళ్లలో చాలా మందికి బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంది. ఎన్ని సార్లు అడిగినా ఎవరూ పట్టించుకోవడం లేద… Read More
తేనె ప్రకృతి ఇచ్చిన బహుమానం... ఇందులోని ఔషధ గుణాలు తెలుసుకోండిడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
అశోక్ గెహ్లట్ సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ రైడ్స్, ముంబై, ఢిల్లీలో కూడా..రాజస్తాన్లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. సచిన్ పైలట్ ధిక్కారస్వరం వినిపించగా.. అతనిని దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇంతలో రాజస… Read More
షాకింగ్ : ఆ అంత్యక్రియలకు హాజరైన 20 మందికి కరోనా పాజిటివ్...దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అయినప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల బ… Read More
టీడీపీ మాజీమంత్రి కుమారుడికి ఏపీ హైకోర్టు షాక్: ఇక అరెస్టు తప్పనట్టే: గాలిస్తోన్న ఏసీబీఅమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని సురేష్కు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ముందస్తు బెయిల్ను మంజూ… Read More
0 comments:
Post a Comment