కొద్ది రోజులుగా సాగుతున్న చర్చ ఓ కొలిక్కి వచ్చింది. కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్ర కాశ్ రెడ్డి టిడిపిలో చేరటనికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి టిడిపి లో చేరాలని నిర్ణయించారు. ఇందు కోసం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BJKody
Thursday, February 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment