అమరావతి/ హైదరాబాద్ : ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం వ్యూహా రచనలు చేస్తున్నాయి పార్టీలు. పొత్తుల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. అంతే కాకుండా వివిద సర్వేలు ఏపిలో అదికార మార్పిడి జరుగుతుందని విశ్లేషిస్తున్న తరుణంలో రాజకీయంగా నేతలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అందరి కళ్లూ జనసేన పార్టీ పైనే కేంద్రీకరించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tdr821
2014 తర్వాత ఏపిలో మారిన రాజకీయం..! పవన్ ప్రభావితం చేస్తారా..!?
Related Posts:
చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతోంది.. బినామీ ఆస్తుల కోసమే ఉద్యమాలు : కన్నబాబుఅభివృద్ది వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర సమగ్ర అభివృద్దిని సీఎం జగన్ కోరుకుంటున్నారని.. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతీ దానికి సైంధవుడిలా అడ్డుపడుతున్… Read More
FCIలో ఉద్యోగాలు: జూనియర్ ఇంజినీర్తో పాటు ఈ పోస్టులకు అప్లయ్ చేయండిఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ ఇంజినీర్, స్టెనో గ్రేడ్-2, టైపిస్టు, అస… Read More
వైఎస్ విజయమ్మ కోసం పంచెల బ్యాచ్.. వాల్తేరు కబ్జాకు సీఎం జగన్ కుట్ర.. బోండా ఉమ ఫైర్విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో భూదందా కోసమే అక్కడ రాజధాని ఏర్పాటుపై జీఎన్ రావు కమిటీ చెప్పిన నిజాల్ని ప్రభుత్వం బయటికి రానివ్వలేదని టీడీపీ నేత బోండా ఉమా… Read More
వైసీపీ ఓ రౌడీ పార్టీ ... ఏపీలో జగన్ టార్గెట్ గా రంగంలోకి కాంగ్రెస్ఏపీలో అధికార పార్టీని టార్గెట్ చేసి విమర్శల వర్షం కురిపిస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు . ఇప్పటికే బీజేపీ, జనసేన , టీడీపీలు వైసీపీపై మాటల దాడిని కొనసాగి… Read More
కేటీఆర్కు కొత్త సమస్య.. కొత్తగా గెలిచిన మున్సిపల్ సభ్యులకు హెచ్చరిక..టీఆర్ఎస్ పార్టీలో అధినేత కేసీఆర్ తర్వాత నంబర్.2 స్థానం కేటీఆర్దే అన్న విషయం సందర్భం వచ్చిన ప్రతీసారి పార్టీ వర్గాలు చెబుతూనే ఉన్నాయి. కేసీఆర్ తర్వాత … Read More
0 comments:
Post a Comment