సోషల్ మీడియా తో ఎలక్షన్ కమీషన్ కు తిప్పలు తప్పడం లేదు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఫేక్ న్యూస్ ఎలక్షన్ కమీషన్ కూ తలనొప్పిగా మారింది. ఎలక్షన్ కమీషన్ తీసుకోని నిర్ణయాలను కూడా ఆ కమీషన్ తాజా నిర్ణయాలుగా చెబుతూ తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండడంతో చర్యలకు ఉపక్రమించింది ఎలక్షన్ కమీషన్.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IxCObZ
ఎలక్షన్ కమీషన్ కూ సోషల్ మీడియా ఎఫెక్ట్ .. అసత్య వార్తలపై సీరియస్ .. తొలగింపుకు చర్యలు
Related Posts:
దోంగలుగా మారిన ఎంబీఏ విద్యార్థి, బీఏ విద్యార్థిని ...! యూ ట్యూబ్లోలో దోంగతనం పాఠాలువిలాసాలకు అలవాటు పడిన ఓ యువకుడు, మరియు యువతిలు దోంగలుగా మారారు. అదికూడ ప్రోఫెషనల్ కోర్సులు చేస్తూ... డబ్బుల కోసం నెలకు రెండు లేదా మూడు దోంగతనాలు చేస్త… Read More
అర్ధరాత్రి నుంచి కొత్త చరిత్ర: రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూకాశ్మీర్, లడఖ్న్యూఢిల్లీ: భారతదేశ చరిత్రలో రేపటి(గురువారం, అక్టోబర్ 31) నుంచి సరికొత్త అధ్యయం మొదలవనుంది. 1947లో భారతదేశ యూనియన్లో విలీనమైన నాటి నుంచి రాష్ట్రంగా ఉ… Read More
అయోధ్య పై త్వరలో శుభవార్త వింటారు : ఆధ్యాత్మిక గురువు రవిశంకర్దశాబ్దాలుగా నానుతున్న అయోధ్య భూ వివాదానికి ఫుల్ స్టాప్ పడనుందా...నలబై రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు ఎలాంటీ తీర్పునిస్తుంది. మరో కొద్ది రోజు… Read More
పెహ్లూఖాన్ డైరీ కోసం గోవులు తీసుకెళ్తున్నారు.. అక్రమ రవాణా కాదు..కలకలం రేపిన పెహ్లూఖాన్ కేసులో రాజస్థాన్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. పెహ్లూఖాన్, అతని కుమారులు ఇర్షాద్, ఆరిఫ్పై ఉన్న గోవుల అక్రమ తరలింపు అభియోగా… Read More
విమానంలో పైలట్, ఎయిర్ హోస్టెస్ ఆ పని.. ప్రయాణికులు చూసినా... వీడియో తీసి....గగనతలంలో ప్రయాణం.. విమానంలో ప్రయాణికులు కూడా ఉన్నారు. కానీ ఓ పైలట్, ఎయిర్ హోస్టెస్ మాత్రం హద్దులు మీరారు. అవును వారిద్దరూ విమానం వెనకసీట్లలో రొమాన్స్ … Read More
0 comments:
Post a Comment