శ్రీనగర్: పుల్వామా దాడి అనంతరం కాశ్మీర్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. హురియత్ కాన్ఫరెన్స్ నేతలకు కొద్ది రోజుల క్రితమే భద్రతను ఉపసంహరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు, 35ఏ అధికరణపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుంటోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Iy85vq
కాశ్మీర్లో 10వేలమంది పారామిలిటరీ దళాలు, యుద్ధవిమానాల చక్కర్లు: గవర్నర్ ఏం చెప్పారంటే
Related Posts:
సీఎం కారు కూడా వదల్లేరు : కుమార కారు చెక్ చేసిన ఈసీ, అధికారుల తీరుపై సీఎ గుస్సా ..?బెంగళూరు : ఎన్నికల వేళ .. ఎన్నికల సంఘమే సుప్రీం. నిబంధనలను ఉల్లంఘిస్తే ఎంతవారినైనా ఉపేక్షించబోమని ఇప్పటికే స్పష్టంచేసింది. ఈ క్రమంలో ఇటీవల ఏపీ డీజీపీ … Read More
ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వానికి దెబ్బ.. 100 కోట్ల జరిమానా..!అమరావతి : ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. అదలావుంటే మరో వారంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభ… Read More
ఇక టీఆర్ఎస్ నేతలు గవర్నర్లు , రాయబారులు అవుతారు ! సంచలన ప్రకటన చేసిన కేసీఆర్గుణాత్మక మార్పులు రావాలంటే ఎన్డీఏ యోతర పార్టీలు అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ మరోసారి పిలుపునిచ్చారు. ఖమ్మం ఎన్నికల ప్రచారంలో పాల్గ… Read More
కొశ్చన్స్ నో, డిబేట్స్ నో, బిల్స్ నో : ఎంపీ ల్యాడ్స్ నిధులకు ఓకే, ఇది శత్రుఘ్న సిన్హా రికార్డుబెంగళూరు : 16వ లోక్సభలో ఫైర్బ్రాండ్ శత్రుఘ్నసిన్హా అధికార ఎన్డీఏలో విపక్షంలా వ్యవహరించారు. ఆయన కేంద్రమంత్రి పోర్టుపోలియో పోవడంతో .. ధిక్కార స్వరానిక… Read More
నామాకు , కేసీఆర్ కు నామాలు పెట్టండి ..దమ్మేమిటో చూపించండి .. రేణుకా చౌదరితెలంగాణా రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోరు ఒక ఎత్తైతే ఖమ్మం జిల్లా పోరు మరో ఎత్తు. చాలా విలక్షణమైన ఈ జిల్లాలో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్ట… Read More
0 comments:
Post a Comment