పుల్వామా దాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడంది.తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు చేసింది. 12 మిరేజ్ 2000 జెట్ ఫైటర్స్తో దాడి చేసింది. భారత్ చేసిన ఈ భీకర ఎటాక్లో ఉగ్రవాద శిబిరాలన్నీ నేలమట్టం అయ్యాయి. సరిహద్దు నియంత్రణ రేఖ (LOC) వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై వెయ్యికిలోల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NuR83E
Tuesday, February 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment