పుల్వామా దాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడంది.తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు చేసింది. 12 మిరేజ్ 2000 జెట్ ఫైటర్స్తో దాడి చేసింది. భారత్ చేసిన ఈ భీకర ఎటాక్లో ఉగ్రవాద శిబిరాలన్నీ నేలమట్టం అయ్యాయి. సరిహద్దు నియంత్రణ రేఖ (LOC) వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై వెయ్యికిలోల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NuR83E
భారత్ సత్తా చాటుతున్న మిరేజ్ 2000 జెట్ ఫైటర్స్ ... ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడుతున్న వైమానికదళం
Related Posts:
జగన్ స్ధానంలో వెల్లంపల్లి- నమ్మకం లేకపోతే అలా చేసుకోవచ్చు- ఐవైఆర్ సలహాతిరుమల శ్రీవారి దర్శనానికి అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాజాగా చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది. శ్ర… Read More
కలెక్టర్ నివాసానికే కరెంట్ కట్ చేసిన మంచిర్యాల విద్యుత్ శాఖాధికారులు .. ఏం జరిగిందంటేమంచిర్యాల జిల్లా విద్యుత్ శాఖ అధికారులు ఏకంగా జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి విద్యుత్ కట్ చేసి షాకిచ్చారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా … Read More
ఏఐఐబీ: మోదీ ప్రభుత్వం చైనా బ్యాంక్ నుంచి కోట్ల డాలర్ల రుణం తీసుకుందా? నిజం ఏంటి? - BBC Fact Checkభారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఎప్పుడూ లేనంత తీవ్రంగా ఉన్నాయి. అలాంటి సమయంలో బుధవారం పార్లమెంటులో ఒక లిఖితపూర్వక ప్రకటన గురించి విపక్షాలు మోదీ ప… Read More
జంతువుల్లో సూపర్ డాడ్స్: మగ జంతువుల్లో సంతానోత్పత్తిని పెంచుతున్న జన్యు సవరణలువీర్య కణాలు లోపించిన మగ జంతువుల్లోకి, సంతాన యోగ్యత ఉన్న జంతువుల వీర్యాన్ని ఎక్కించడం ద్వారా వాటిని సంతానోత్పత్తికి సిద్ధం చేయొచ్చని తాజా పరిశోధనల్లో త… Read More
భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ .. రెండు రాష్ట్రాల్లో దాడులు .. 9 మంది ఉగ్రవాదులు అరెస్ట్భారీ ఉగ్ర కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ భగ్నం చేసింది. ఇటీవల సోషల్ మీడియా ద్వారా దేశంలోని 12 రాష్ట్రాల్లో ఉగ్రవాదులు చురుగ్గా ఉన్నారని పార్లమెంట… Read More
0 comments:
Post a Comment