ఢిల్లీలో దీక్ష నిర్వహించిన ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తన బృందంతో ఢిల్లీ వీధుల్లో మార్చ్ నిర్వహిస్తున్నారు. ఏపి పై కేంద్ర వివక్ష ను దీక్ష ద్వారా చాటిన ముఖ్యమంత్రి..ఢిల్లీ లో ప్రదర్శన నిర్వహించి ఆ తరువాత రాష్ట్రపతిని కలవా లని నిర్ణయించారు. పూర్తి వివరాలతో రాష్ట్రపతికి సీయం బృందం వినతి పత్రాన్ని సమర్పిస్తారు. దీక్ష సక్సెస్..ఇక వడివడిగా..ఏపి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TJ4tYt
ఢిల్లీ వీధులో సీయం టీం మార్చ్ : రాష్ట్రపతికి నివేదన : 11 మందితో బృందం..!
Related Posts:
లక్ష గ్రూప్ డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్రైల్వే రిక్రూట్ మెంట్ సెల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా లక్షకు పైగా గ్రూపు డి పోస్టులను భర్తీ చేయనున్నా… Read More
వివేకా హత్య .. జరిగింది వాళ్ళ ఊళ్ళో, వాళ్ళ ఇంట్లో .. టీడీపీకి ఏం సంబంధం ..చంద్రబాబు ఫైర్వైఎస్ వివేకానందరెడ్డి హత్య తెలుగు రాష్ట్రాలను ఉలికిపాటుకు గురి చేసింది. ఈ హత్యోదంతంతో ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. టీడీపీ పాత్ర ఉందని వైసీ… Read More
మనుషులా? బొమ్మలా?: పబ్జీ గేమ్ తరహాలో జనాన్ని కాల్చి పడేశాడు! మృతదేహాలపైనా బుల్లెట్ల వర్షంక్రైస్ట్ చర్చ్: పబ్జీ గేమ్ తెలుసుగా! ఈ మధ్యే మనదేశంలో బాగా పాపులర్ అయిన అత్యంత ప్రమాదకరమైన ఆన్ లైన్ గేమ్. మనదేశంలో దాదాపు సగం మంది జనాభా దీనికి బానిసల… Read More
వివేకా మరణం..! జగన్ మీడియాలో పొంతనలేని కథనాలు..! ఎందుకలా జరుగురుగుతోంది..!!హైదరాబాద్: మాజీ ఎంపీ, వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్. వివేకానంద రెడ్డి హత్యోదంతం అనేక మలుపులు తిరుగుతోంది. ముందుగా ఆయన గుండెపోటు తో చన… Read More
వివేకా హత్యలో అతడిమీదే అనుమానాలు : సిబిఐ విచారణకు వైసిపి డిమాండ్ : జగన్ నివాళి ..!వైయస వివేకానందరెడ్డి హత్య పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయంగానూ టిడిపి- వైసిపి మధ్య ఆరోపణలు తీవ్ర స్థాయికి వెళ్తున్నాయి. వివేకా హ… Read More
0 comments:
Post a Comment