ఢిల్లీలో దీక్ష నిర్వహించిన ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తన బృందంతో ఢిల్లీ వీధుల్లో మార్చ్ నిర్వహిస్తున్నారు. ఏపి పై కేంద్ర వివక్ష ను దీక్ష ద్వారా చాటిన ముఖ్యమంత్రి..ఢిల్లీ లో ప్రదర్శన నిర్వహించి ఆ తరువాత రాష్ట్రపతిని కలవా లని నిర్ణయించారు. పూర్తి వివరాలతో రాష్ట్రపతికి సీయం బృందం వినతి పత్రాన్ని సమర్పిస్తారు. దీక్ష సక్సెస్..ఇక వడివడిగా..ఏపి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TJ4tYt
ఢిల్లీ వీధులో సీయం టీం మార్చ్ : రాష్ట్రపతికి నివేదన : 11 మందితో బృందం..!
Related Posts:
మాజీ అదనపు ఎస్పీకి టీడీపీ నంద్యాల లోక్ సభ టికెట్? నయీంతో లింకులు ఉన్నాయా?నంద్యాలః తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల ఖరారు ఊపందుకుంది. కడప, రాజంపేట, విజయవాడ లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే… Read More
పుల్వామా ఉగ్రదాడి తరువాత కుండ లస్సీతో పండగ చేసుకున్న విద్యార్థినులుజైపూర్ః జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద జైషె మహమ్మద్ ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి చేసి, మారణహోమాన్ని సృష్టించిన ఘట… Read More
రాజకీయాల్లోకి వచ్చెయ్: మంత్రి పదవిపై అలీకి చంద్రబాబు నుంచి హామీ?విజయవాడ: ప్రముఖ తెలుగు సినిమా కమెడియన్ అలీ రాజకీయాల్లోకి రావాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. శనివారం విజయవాడలో అలీకి సన్మాన క… Read More
ఓ వైపు ఎఎమ్ఐఎమ్ మరోవైపు బీజేపి మధ్యలో టిఆర్ఎస్...అసెంబ్లిలో అసక్తికర దృశ్యం..రాజకీయంగా ఎమ్ఐఎమ్ , బిజేపి పార్టీలు బద్దశత్రువులు..ఈనేపథ్యంలో తెలంగాణలో కూడ ఇదే వైఖరితో రెండు పార్టీలు ఉన్నాయి.. తాజగా రెండు పార్టీల్లో మార్పులు వస్తు… Read More
హవ్వ! టీటీడీ వద్ద నిధుల్లేవట! వందల కోట్ల రూపాయలు ఏమౌతున్నట్లు?తిరుపతిః ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. నిత్యం లక్ష మందికిపైగా భక్తులు సందర్శించే పవిత్ర పుణ్యక్షేత్రం తి… Read More
0 comments:
Post a Comment