Tuesday, February 12, 2019

ఢిల్లీ వీధులో సీయం టీం మార్చ్ : రాష్ట్రప‌తికి నివేద‌న : 11 మందితో బృందం..!

ఢిల్లీలో దీక్ష నిర్వ‌హించిన ఏపి ముఖ్య‌మంత్రి చంద్రబాబు త‌న బృందంతో ఢిల్లీ వీధుల్లో మార్చ్ నిర్వ‌హిస్తున్నారు. ఏపి పై కేంద్ర వివ‌క్ష ను దీక్ష ద్వారా చాటిన ముఖ్య‌మంత్రి..ఢిల్లీ లో ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించి ఆ త‌రువాత రాష్ట్రప‌తిని క‌ల‌వా ల‌ని నిర్ణ‌యించారు. పూర్తి వివ‌రాల‌తో రాష్ట్రప‌తికి సీయం బృందం విన‌తి ప‌త్రాన్ని స‌మ‌ర్పిస్తారు. దీక్ష స‌క్సెస్..ఇక వ‌డివ‌డిగా..ఏపి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TJ4tYt

Related Posts:

0 comments:

Post a Comment