ఏపిలో ఎన్నికల సండది ఊపందుకుంది. ప్రభుత్వం వరుసగా వరాలు ప్రకటిస్తోంది. ప్రతిపక్షం ప్రభుత్వం పై విరుచు కు పడుతోంది.ఈ పరిస్థితుల్లో ఏపి లో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తోంది. ఎల్లుండి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో..కొత్త కార్యక్రమాలకు బ్రేక్ పడనుంది. ఇక, ఏపి ప్రభుత్వం కీలక మంత్రివర్గ సమావేశం నిర్వహి స్తోంది. దీనిలో పలు పెండింగ్ నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Br3mWr
ఎల్లుండి ఎన్నికల షెడ్యూల్ : వాటన్నింటికీ బ్రేక్ : రేపు కీలక క్యాబినెట్..!
Related Posts:
మేడిగడ్డ నుంచి ఇక్కడి వరకు.. గోదావరి నది సజీవం.. ధర్మపురి పర్యటనలో కేసీఆర్జగిత్యాల : మేడిగడ్డ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడిపారు. అక్కడి నుంచి జగిత్యాల జిల్లా పరిధిలోని ధర్మపురి లక్ష్మినరసింహాస్వామి ఆలయానికి చేర… Read More
కశ్మీర్ విభజన బిల్లుకు లోక్సభలోనూ ఆమోదం.. అనుకూలం 367 వ్యతిరేకం 67..న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్ విభజన బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. బిల్లుపై చర్చ జరిపి .. తర్వాత డివిజన్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. మెజార్టీ సభ్యులు… Read More
మోడీకి చంద్రబాబు అవినీతి చిట్టా..ప్రక్షాళన కోసమే: కష్టాల్లో ఉన్నాం..ఆదుకోండి: ప్రధానికి జగఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో వీరిద్దరి మధ్య దాదాపు 40 నిమిషాల సేపు భేటీ జరిగింద… Read More
కశ్మీర్ విభజనపై భగ్గుమన్న ఒవైసీ..! అక్కడి ప్రజలను గొర్రెల్లా బలి ఇస్తున్నారు..!న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తున్నట్టు స్పస్టంచేసింది ఎంఐఎం. ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని విమర్శించింది. … Read More
ఆర్టికల్ 371పై ఆందోళనలు అవసరం లేదు.. అమిత్ షాఆర్టికల్ 371 పై రద్దుపై ఎలాంటీ ఆందోళనలు అవసరం లేదని కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆర్టికల్ 371లో నిబంధనలు ఎప్పటిలాగే కొనసాగుతాయని హమి … Read More
0 comments:
Post a Comment