హైదరాబాద్ : మెట్రో, బల్దియా మధ్య వార్ ముదురుతోంది. సవ్యంగా సాగాల్సిన ఈ జోడెద్దుల బండికి అడుగడుగునా ఆటంకాలే. ప్రకటనల చిచ్చు ఈ రెండింటి మధ్య దూరం పెంచుతోంది. బకాయిలు చెల్లించాలంటున్న జీహెచ్ఎంసీ.. స్పందించకుండా మిన్నకుంటున్న మెట్రో.. వెరసి ఈ రెండింటి మధ్య పంచాయితీ ముదురుపాకన పడింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LSozg1
Monday, January 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment