Saturday, January 12, 2019

ప్రజారాజ్యం దెబ్బతిన్న తర్వాత..: ఇతర పార్టీల్లోని కీలక నేతలకు పవన్ కళ్యాణ్ బంపరాఫర్

అమరావతి: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శుక్రవారం పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జనసైనికులు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పైన ఫిర్యాదు చేశారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని నాయకులకు జనసేనాని సూచించారు. 'ఫైవ్ ఇయర్ ప్లాన్': పవన్ కళ్యాణ్ 2014 వ్యూహం సక్సెస్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M83Btx

Related Posts:

0 comments:

Post a Comment