బెంగళూరు: నడిచి వచ్చే దేవుడిగా పూజించిన కర్ణాటకలోని శ్రీ సిద్దగంగా మఠాధిపతి శ్రీ శివకుమారస్వామీజీ (111) అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం ప్రభుత్వ లాంచనాలతో జరిగాయి. లక్షాలధి మంది భక్తులు స్వామీజీని చివరిసారిగా దర్శించుకున్నారు. స్వామీజీకి భారతరత్న ఇవ్వాలని రాజకీయాలకు అతీతంగా డిమాండ్ చేస్తున్నారు. సిద్దగంగా మఠం దగ్గర దాదాపు రెండు కిలోమీటర్ల పోడువు శ్రీ శివకుమారస్వామీజీని చివరిసారి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CG6Vb5
నడిచే దేవుడికి కన్నీటి వీడ్కోలు, భారతరత్న ఇవ్వాలని డిమాండ్, లక్షల మంది హాజరు !
Related Posts:
ఆ మలయాళీ నర్సులకు అండగా కేటీఆర్: ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్న మెడికల్ కాలేజ్న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్లకు ట్రీట్మెంట్ అందజేస్తోన్న మలయాళీ నర్సులు వారి మాతృభాషలో మాట్లాడకూడదంటూ జారీ చేసిన సర్కులర్ను దేశ రాజధా… Read More
రూ.300 వందల కోసం చూస్తే.. రూ.1.90 లక్షలు మాయం... సైబర్ కేటుగాళ్ల పనీ ఇదీ..సైబర్ క్రైం కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఆన్ లైన్ షాపింగ్.. ఇతరత్రా వల్ల కేటుగాళ్లు కొందరినీ బురిడి కొట్టిస్తున్నారు. వాస్తవానికి కార్డ్ నంబర్, ఓటీపీ నం… Read More
యథేచ్ఛగా పెట్రో ధరల బాదుడు: అన్ని ప్రధాన నగరాల్లో రూ.100 మార్క్న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న సంక్షోభ పరిస్థితుల్లోనూ ఇంధన ధరల పెరుగుదల యథేచ్ఛకు అడ్డుకట్ట పడట్లేదు. వాటి రేట్ల పెరుగుదల బ్రేకుల్లేన… Read More
HIV మహిళకు Covid: 216 రోజుల్లో వైరస్ 32 సార్లు మ్యూటేషన్ - భారత్లో బీభత్సమే: షాకింగ్ రీసెర్చ్ఏడాదిన్నరకుపైగా ప్రపంచాన్ని ఆటాడుకుంటోన్న కరోనా వైరస్ ఇప్పటికే చాలా దేశాల ఆర్థిక వ్యవస్థల్ని దాదాపు కుప్పకూల్చింది. ఆదివారం నాటికి గ్లోబల్ గా ఇన్ఫెక్ష… Read More
గేరు మార్చిన దీదీ: దొంగతనం కేసులో సువేందు అధికారిపై ఎఫ్ఐఆర్ -బీజేపీ అస్త్రంతో వారిపైనే ప్రతీకారంఎన్నికల ఫలితాలు వెలవడి నెలరోజులు గడిచిన తర్వాత కూడా పశ్చిమ బెంగాల్ లో పోటాపోటీ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. యాస్ తుపాను సందర్భంలో బెంగాల్ పరిశీలనకు … Read More
0 comments:
Post a Comment