న్యూఢిల్లీ: సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా.. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయంటూ సోమవారం సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. లండన్లో జరిగిన కార్యక్రమంలో షుజా మాట్లాడుతూ... 2014 ఎన్నికలు రిగ్గింగ్ అయ్యాయని ఆరోపించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చునని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ ఉన్నారు. దీంతో ఆయనపై విమర్శలు వచ్చాయి. దీనిపై ఆయన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RFAzHE
ఈవీఎం ట్యాంపరింగ్ ఇష్యూ: ఏదో ఓ పార్టీ ఇష్యూ కాదు.. కపిల్ సిబాల్ ఏం చెప్పారంటే?
Related Posts:
జగన్ పై పోరుకు సమరసంఖం పూరించిన బీజేపీ ? సీమలో దాడులు అందుకేనా !స్ధానిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలోని కోస్తా జిల్లాలో టీడీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్న వైసీపీ నేతలు.. రాయలసీమలో మాత్రం బీజేపీని టార్గెట్ చేసినట్లుగా కని… Read More
రాహుల్ ఏం చెప్పదలుచుకున్నారు.. అంతా అయిపోయాక సింధియాపై ఇలా.. దాని అర్థమేంటి?డిసెంబర్,2018లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తర్వాత.. కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న చర్చ జరుగుతున్న రోజులవి. అలాంటి తరుణంలో అప్… Read More
జగన్ పార్టీ తరపున పోటీలో 87ఏళ్ల మహిళ: ఎక్కడ్నుంచి అంటే..?కడప: ఏ రాజకీయ నాయకులైనా 60-70ఏళ్లు రాగానే తమ రాజకీయ జీవితానికి ముగింపు పలకాలని అనుకుంటారు. తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకువచ్చి తమ బాధ్యతలను వారికి అ… Read More
రాజ్యసభకు నారా లోకేశ్.. గెలిచే సీటైతే చంద్రబాబు చేసేదదే: ఎంపీ నందిగం సురేశ్ సెటైర్‘‘గతంలో ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని దారుణంగా మాట్లాడారు. ఇప్పుడేమో దళితులను చట్టసభల్లోకి పంపడానికే పోటీకి నిలబడ్డామని చెబుతున్నారు. ఎం… Read More
సీబీఐ చేతికి వివేకా హత్య కేసు- కడపలో జగన్ కుటుంబానికి షాక్ లు తప్పవా ?జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి అనుమానాస్పద హత్యపై ఏపీలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం ఇప్పుడు జగన్ కుటుంబానికి చుట్టుకోబోతోందా ? ఈ కేసును సీబీఐకి అప… Read More
0 comments:
Post a Comment