చెన్నై: దేశవ్యాప్తంగా రెండో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. తొలి గంటలో అన్ని ప్రాంతాల్లో ఓటింగ్ సజావుగా ఆరంభమైనట్లు సమాచారం. ఒకట్రెండు పోలింగ్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మొరాయించాయి. సాంకేతిక నిపుణులు వాటిని వెనువెంటనే సరి చేశారు. పలువురు ప్రముఖులు తొలి గంటలోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZiVuk5
ఓటు వేసిన సూపర్ స్టార్స్: పోలింగ్ కేంద్రం వద్ద కుమార్తెతో కలిసి వరుసలో నిల్చుని..!
Related Posts:
ఇంటర్ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేరు: అధికారుల మధ్య చీలక కుట్ర: చంద్రబాబు ఫైర్..!ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన పరోక్ష వ్యాఖ్యలు చేసారు. ఇంటర్ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేరంటూ ఎద్దేవా చేసా… Read More
మోడీ కామెంట్స్కు కౌంటర్ ఇచ్చిన దీదీ ! బెంగాల్ నుంచి స్వీట్లు తప్ప ఓట్లు రావు ...బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పీఎం మోడి గట్టి కౌంటర్ ఇచ్చారు. అక్షయ్ కుమార్ తో ఇంటర్యూలో భాగంగా మోడి కొన్ని అసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఇల… Read More
ఈసీ నజర్: ఆ పోస్టులను తొలగించిన సోషల్ మీడియా దిగ్గజ కంపెనీలుఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో చుట్టేస్తున్న కొన్ని పోస్టులను తొలగించాల్సిందిగా ఎన్నికల సంఘం సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విటర్,… Read More
విప్లవాత్మకం: ఆర్మీలో మహిళా జవాన్ల నియామకం: నేటి నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ!న్యూఢిల్లీ: రక్షణ మంత్రిత్వశాఖ విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. సైన్యంలో మహిళలను నియమించుకోనుంది. మహిళా జవాన్ల కోసం దరఖాస్తులను అర్హులైన వారి… Read More
ఈసీ సైట్లో మోడీపై చేసిన కంప్లైంట్ మాయం! తప్పు మాదికాదన్న ఎలక్షన్ కమిషన్!ఢిల్లీ : కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ప్రధాని నరేంద్రమోడీపై చేసిన ఫిర్యాదు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో మాయంకావడం వివాదాస్పదంగా మారింది. మహారాష్ట్రలో జరిగి… Read More
0 comments:
Post a Comment