హైదరాబాద్ : తలెంగాణ పల్లెలు గులాబీ మయం అయ్యాయి. రెండో విడత పంచాయితీ ఎన్నికల్లో అదికార గులాబీ పార్టీకి పెద్దయెత్తున పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ గుబాళించింది. అన్ని జిల్లాల్లోనూ తెరాస జోష్ కనిపించింది. ఏకగ్రీవమైన 788తో కలిపి, దాదాపు 63 శాతం పంచాయతీల్లో తెరాస మద్దతుదారులే విజయబావుటా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Mxhxxh
గులాబీ కే పట్టం కట్టిన పల్లెలు..! మలి విడతలో కూడా వార్ వన్ సైడే..!!
Related Posts:
చంద్రబాబుకు దమ్ముంటే సీబీఐ విచారణ కోరాలి... అమరావతి భూకుంభకోణంపై ఎమ్మెల్యే రోజా...అమరావతిలో రాజధాని పేరుతో జరిగిన భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేయడంతో టీడీపీ అధినేత చంద్రబాబు,ఆయన బినామిలు గజగజ వణుకుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా వ… Read More
ఎగ్ @ రూ.6: పోషక పదార్థాలు, వైరస్ నివారణ కావడంతో డిమాండ్.. వామ్మో అంటోన్న జనం..కరోనా వైరస్.. వ్యాక్సిన్ రాకపోవడంతో జనం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చికెన్, ఎగ్, ఆవిరి పడుతూ.. వైరస్ నుంచి రక్షణ పొందుతున్నారు. అయితే కోడి గుడ్డులో పో… Read More
కార్పోరేట్ గద్దల కోసమే వ్యవసాయ బిల్లు.. రైతులకు తీరని అన్యాయం.. రాజ్యసభలో వ్యతిరేకించాలన్న కేసీఆర్దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్ని రంగాల్లో 'ఏకత్వ' సూత్రానికి ప్రాధాన్యతనిస్తూ వస్తోంది. ఏయే రంగాల్లో ఏకత్వం సాధ్యమవుతుందో వాటన్నింటిన… Read More
అంతర్వేది ఆలయ రథం తయారీ ప్రారంభం- ప్రత్యేక పూజలు.. కళ్యాణోత్సవం కల్లా సిద్దం...తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో అనూహ్య పరిస్ధితుల్లో దగ్ధమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రధం దగ్ధమైంది. ఈ ఘటనపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయ… Read More
వైయస్ జగన్ పాలనలో మిగిలిందిదే .. ఏపీ ఆర్ధిక సంక్షోభంపై యనమల ఫైర్ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది అని టిడిపి నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి అపసవ్య విధానాలతో,అవిన… Read More
0 comments:
Post a Comment