అమరావతిలో రాజధాని పేరుతో జరిగిన భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేయడంతో టీడీపీ అధినేత చంద్రబాబు,ఆయన బినామిలు గజగజ వణుకుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. అమరావతిలో భారీ భూకుంభకోణం జరిగిందని... చంద్రబాబు,ఆయన బినామీలు అక్కడ వేల ఎకరాలు కొనుగోలు చేశారని ఆరోపించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RJkiiu
చంద్రబాబుకు దమ్ముంటే సీబీఐ విచారణ కోరాలి... అమరావతి భూకుంభకోణంపై ఎమ్మెల్యే రోజా...
Related Posts:
తండ్రి వాచీ..మౌంట్ బ్లాక్ పెన్ను..ఓపెన్ టాప్ జీపు: అచ్చం తండ్రి లాగానే..జగన్ స్పెషల్..!2014 మే 14..2009 మే 20...ఈ రెండు సందర్భాలూ ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ ప్రమాణ స్వీకారం చేసిన రోజులు. అదే విధంగా 2019 మే 30..ఏపీ నూతన ముఖ్యమంత్రిగా వ… Read More
టార్గెట్ 2024 : జగన్ తొలి సంతకంలో ఎన్నో విషయాలు: 60 ఏళ్లకే పెన్షన్..!ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ అప్పుడే టార్గెట్-2024 లక్ష్యంగా అడగులు వేస్తున్నారు. తాజా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హమీ మేరకు పెన… Read More
నీరవ్ మోదీని అప్పగిస్తే ఏ జైలులో ఉంచుతారో చెప్పాలని కోరిన యూకే కోర్టుభారతదేశంలో ఆర్ధిక నేరాలకు పాల్పడి లండన్ లో తలదాచుకుంటున్న నేరగాడు నీరవ్ మోడీ కేసులో యూకే న్యాయస్థానం భారత్ ను ప్రశ్నించింది . నీరవ్ మోదీని భారత్ కు అప… Read More
ఆ ఇద్దరు అధికారులకు రిటర్న్ గిఫ్ట్: జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు: నెక్స్ట్ ఎవరు..!ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. చంద్రబాబు కోర్ టీంగా వైసీపీ విమర్శించే ఇద్దరు కీలక పోలీసు… Read More
జగన్ విజయ వీరుడు అంటూ శివసేన ప్రసంశల వర్షం .. మమతపై విమర్శల అస్త్రందేశ వ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. 353 స్థానాలలో విజయ కేతనం ఎగురవేసి మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది . ఇక ఈ … Read More
0 comments:
Post a Comment