Saturday, January 12, 2019

జనసేనతో పొత్తుకోసం మధ్యవర్తుల ద్వారా కొందరి రాయబారం: పవన్ కళ్యాణ్ సంచలనం, ఎవరా నేతలు, వైసీపీయేనా?

విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. జనసేన... వామపక్షాలతో వెళ్లేందుకు సన్నద్ధమవుతోంది. 'ఫైవ్ ఇయర్ ప్లాన్': పవన్ కళ్యాణ్ 2014 వ్యూహం సక్సెస్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CfMfGM

Related Posts:

0 comments:

Post a Comment