టోరంటో: సుదూర విశ్వంలో గ్రహాంతర జీవులు (ఏలియన్స్) ఉన్నాయా? అంటే కావొచ్చుననే అంటున్నారు కెనడా శాస్త్రవేత్తలు. దీంతో ఏలియన్స్ ఉన్నారనే భావనకు మరింత బలం చేకూరుతోంది. నక్షత్ర మండలానికి ఆవలి వైపు నుంచి ఒకే కేంద్రం ద్వారా రేడియో తరంగ విస్ఫోటనం (ఎఫ్ఆర్బీ) వెలువడుతున్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. కెనడాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ సంకేతాలను రెండోసారి గుర్తించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Rlb6mE
ఒకేచోట నుంచి పదేపదే ఎఫ్ఆర్బీలు: గ్రహాంతర జీవుల నుంచి సంకేతాలు?
Related Posts:
రాజ్యాంగేతర శక్తిగా సజ్జల- మంత్రులను కించపరుస్తూ : అనిల్ ను అవమానించేలా : రఘురామ లేఖ..!!వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు ముఖ్యమంత్రి జగన్ కు లేఖల సీరియల్ కొనసాగుతోంది. తాజాగా రాసిన లేఖలో రఘురామ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ని టా… Read More
ఆంధ్రప్రదేశ్: ఎల్లుండి నుంచి తెరచుకోబోతున్న సినిమా థియేటర్లు, కొత్త నిబంధనలు ఇవీ.. -ప్రెస్ రివ్యూఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, జిమ్ములు, ఫంక్షన్ హాళ్లు ఈ నెల 8వ తేదీ నుంచి తెరచుకోనున్నాయని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది. ‘‘కో… Read More
భారత ప్రయాణికులపై నిషేధాన్ని ఎత్తేసిన జర్మనీ: విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్దుబాయ్: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్, ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్తో అనేక దేశాలు … Read More
అనంతపురంలో బయోటెక్ పార్క్ హబ్: ఇండస్ జీన్స్ వ్యాక్సిన్ల తయారీ యూనిట్అనంతపురం: అనంతపురం జిల్లాలో బయోటెక్ పార్క్ను నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో..కర్ణాటక సర… Read More
సీఎం జగన్ రాయలసీమ జిల్లాల పర్యటన: వైఎస్కు నివాళి, 400 కోట్ల అభివృద్ధి పనులుఅమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ జిల్లాల పర్యటన తేదీలు ఖరారయ్యాయి. రెండు రోజులపాటు రాయలసీమలో జగన్ పర్యటించనున్నారు. జులై 8న వైయస్సా… Read More
0 comments:
Post a Comment