ఆళ్లగడ్డ: తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మంత్రి భూమా అఖిలప్రియ శుక్రవారం మండిపడ్డారు. అయితే చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఆమె ఇప్పుడు బయటకు రావడం గమనార్హం. పార్టీ అధిష్టానం ఆమెను బుజ్జగించిందా అనే చర్చ సాగుతోంది. అయితే, పార్టీకి తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆమె తేల్చి చెప్పారు. తనపై
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RkWNP7
నేను అమ్మాయిని కాబట్టి పొగరు అంటారా, జగన్లాగే కొట్లాడుతున్నా: అఖిలప్రియ
Related Posts:
నన్ను నేను వెతుక్కోడానికి వచ్చా: హింస ప్రభావిత ప్రాంతాలకు ఢిల్లీ గవర్నర్..కేంద్రం ఏమందంటే..దేశరాజధాని ఢిల్లీలో మతఘర్షణల ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. రెండు మతాలకు చెందిన వేల మంది పేదలు బతుకుదెరువు కోల్పోయారు. వందలాది దుకాణాలు, ఇల్లు దగ్ధమైపోవడ… Read More
నూజివీడు చిన్నారి అత్యాచార ఘటన: బిర్యానీ ప్యాకెట్ మృగాడిని పట్టించింది..ఎలాగంటే..?నూజివీడు: ముక్కుపచ్చలారని చిన్నారులపై కామాంధులు రెచ్చిపోతున్నారు. కామంతో కళ్లు కానరాక వికృత చర్యకు దిగుతున్నారు. కూతురు వయస్సున చిన్నారులపై మృగాళ్లు జ… Read More
పెద్ద నోట్ల రద్దు అప్పుడు: జ్యూవెలర్స్ కు ఐటీ షాక్ ఇప్పుడు..ట్విస్ట్ ఏంటంటే!!భారతదేశంలో పెద్ద నోట్ల రద్దు జరిగి మూడేళ్ళకు పైగా అయ్యింది. ఇక ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ జ్యూవెలర్స్ షాపులపై పడింది. అప్పట్లో మోదీ ప్రభుత్వం 2… Read More
చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ ప్లాంట్ అమ్మకం: రూ.21 కోట్లకు కొన్న అమూల్.. !అహ్మదాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ప్లాంట్.. చేతులు మారింది. ఈ ప… Read More
రూ. వందల కోట్ల ఆస్తి కోసం సొంత ఫ్యామిలీలో 6 మంది హత్య: జైల్లో లేడీ కిల్లర్ ఆత్మహత్యాయత్నం, థ్రిల్లర్తిరువనంతపురం/ కొచ్చి: ఉద్దరగా రూ. వందల కోట్ల ఆస్తి కొట్టేయాలని ప్లాన్ వేసి సొంత ఫ్యామిలీలో ఆరు మందిని చాకచక్యంగా హత్యలు చేసి జైల్లో ఉన్న లేడీ కిల్లర్ … Read More
0 comments:
Post a Comment