Saturday, January 26, 2019

ఆ న‌లుగురికీ ప‌ద్మాభాషేకం ..

గ‌ణ‌తంత్రి దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొన కేంద్రం ప్ర‌భుత్వం ప‌ద్మ అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. అందులో భాగంగా.. విభిన్న రంగాల్లో విశేష సేవలందించిన నలుగురు తెలుగు ప్రముఖులను పద్మశ్రీ పురస్కారం వరించింది. ప్రసిద్ధ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ప్రముఖ చదరంగ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, రైతునేస్తం వ్యవస్థాపకుడు యడ్లపల్లి వెంకటేశ్వరరావు, ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు సునీల్‌ ఛెత్రీకి పద్మశ్రీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CMp3Qp

Related Posts:

0 comments:

Post a Comment