వైసిపి అధినేత జగన్ పై దాడి కేసును ఎన్ఐఏ కు అప్పగించటాన్ని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పు బట్టారు. ఇక వ్యక్తి పై జరిగిన దాడిని ఎన్ఐఏ కు ఎలా అప్పగిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇది సమాఖ్య స్పూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తు న్నారని దుయ్యబట్టారు. ఎన్ఐఏ దర్యాప్తు సరి కాదని పేర్కొన్నారు. మోదీకి 5 పేజీల లేఖ.. ప్రధాని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SR8JVD
జగన్ కోసం ఎన్ఐఏ నా, మోదీ జీ..ఏంటీ వైఖరి : ప్రధాని కి చంద్రబాబు నిరసన..!
Related Posts:
వీడియోల నుంచి ఈమెయిల్స్ వరకు: వేర్పాటు వాదులపై NIA కన్ను..!న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో వేర్పాటువాదులకు పాకిస్తాన్ హైకమిషన్ నుంచి నిధులు అందుతున్నాయని జాతీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎన్ఐఏ కొద్దిరోజుల క్రితం వెల్లడ… Read More
కేటీర్ రోడ్ షో ప్రజలే లేరు... పోన్నంహుజుర్నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ నిర్వహించిన రోడ్ షోకు ప్రజలే లేరని మాజీ ఎంపీ పోన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో జరుగ… Read More
ఎయిర్పోర్టా..? గోల్డెన్ డెనా..? మరోసారి భారీగా పట్టుబడ్డ బంగారంశంషాబాద్ ఎయిర్పోర్టు, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన విమానాశ్రయం. ఎయిర్పోర్టు నిర్మించిన తర్వాత హైదరాబాద్తో అనుసంధానం మరింత తేలికైంది. తేలికగా చే… Read More
6 దాటితే అంతే సంగతులు: టీఎస్ఆర్టీసీ సమ్మెపై మంత్రి అల్టిమేటంహైదరాబాద్: తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ మరోసారి టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలకు హెచ్చరిక జారీ చేశారు. శనివారం(అక్టోబర్ 5) సాయంత్రం 6 గంటల లోపు ఆ… Read More
బోటు ప్రమాద ఘటనపై సుప్రీంకోర్టులో హర్షకుమార్ పిటీషన్.. విచారణ చేస్తున్న ధర్మాసనంకచ్చులూరు వద్ద గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బోటు లో ఉన్నది 73 మంది కాదు 93 మంది ప్ర… Read More
0 comments:
Post a Comment