వైసిపి అధినేత జగన్ పై దాడి కేసును ఎన్ఐఏ కు అప్పగించటాన్ని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పు బట్టారు. ఇక వ్యక్తి పై జరిగిన దాడిని ఎన్ఐఏ కు ఎలా అప్పగిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇది సమాఖ్య స్పూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తు న్నారని దుయ్యబట్టారు. ఎన్ఐఏ దర్యాప్తు సరి కాదని పేర్కొన్నారు. మోదీకి 5 పేజీల లేఖ.. ప్రధాని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SR8JVD
జగన్ కోసం ఎన్ఐఏ నా, మోదీ జీ..ఏంటీ వైఖరి : ప్రధాని కి చంద్రబాబు నిరసన..!
Related Posts:
టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1.11 కోట్లు విరాళంతిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదం ట్రస్టుకు 1.11 కోట్ల రూపాయలు విరాళంగా అందింది. హైదరాబాద్ కు చెందిన యగమేటి రామిరెడ్డి అనే భక్తుడు ఈ విరాళ… Read More
రేవంత్ రెడ్డి గరం.. గరం..! ఫోన్లు కూడా లిఫ్ట్ చెయ్యరా అంటూ జీహెచ్ఎంసీ అధికారలకు క్లాస్!!హైదరాబాద్ : మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై మండిపడ్డారు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరేంటని ప్రశ్నించారు. అధికారులు కాస్తా ప్రొటో… Read More
భారతరత్నాలు : ప్రణబ్కు అవార్డు అందజేసిన రాష్ట్రపతి కోవింద్, మరో ఇద్దరికీ కూడా..హైదరాబాద్ : భారతరత్నాలకు అవార్డులను ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఈ ఏడాది భారత రత్న అవార్డులను ముగ్గురికి ప్రకటించిన సంగతి తెలిసిందే. మ… Read More
కొట్లాడితేనే హక్కులు సాధ్యం.. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు, కానీ.. ఈటల ఏమన్నారంటే..!హైదరాబాద్ : ఓబీసీలంతా ఏకతాటిపై నిలిచి కేంద్ర ప్రభుత్వంతో పోరాడి రిజర్వేషన్లు సాధించుకుందామని పిలుపునిచ్చారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర… Read More
ప్రాణం తీసిన క్రికెట్ బెట్టింగ్.. అప్పు తీర్చమని వేధింపులు, విద్యార్థి బలవన్మరణంహైదరాబాద్ : బెట్టింగ్ నిలువనీడ లేకుండా చేస్తోంది. చేతిలో ఉన్న నగదే గాక అప్పు చేసి దివాళా తీసేవారు చాలా మంది ఉన్నారు. అమాయకులను మోసం చేసేందుకు బెట్టింగ… Read More
0 comments:
Post a Comment