దుబాయ్/ హైదరాబాద్ : ఏఐసీసీ అద్యక్షడు రాహుల్ గాంధీ దుబాయ్ లో సత్తా చాటుకున్నారు. దుబాయ్ ప్రవాస భారతీయులను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి పెద్ద యెత్తున స్పందించారు. బీజేపి వల్ల దేశానికి ఒరింగేదేమీ లేదని అన్నారు. భారతదేశంలో అసహనం పెరిగిపోయిందని, అసహనం అనే రోగంతో దేశం బాధపడుతోందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. దుబాయ్ ఇంటర్నేషనల్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ALkh5B
దుబాయ్ లో సత్తా చాటుకున్న రాహుల్ గాంధీ..! బీజేపి వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదని వ్యాఖ్య..!!
Related Posts:
మోడీకి ఈసీ క్లీన్ చిట్మిషన్ శక్తి ప్రసంగంపై ప్రధాని మోడీకి ఈసీ క్లీన్ చిట్ ఇచ్చింది. ప్రసంగంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగలేదని చెప్పింది. నిబంధనలకు లోబడే మిషన్ శక్తి ప్రసంగం … Read More
ఐదేళ్లలో చేసిందేంటీ : మోదీపై కేసీఆర్ విమర్శలుమిర్యాలగూడ : కాంగ్రెస్, బీజేపీల వల్లే దేశానికి ఈ గతి పట్టిందన్నారు సీఎం కేసీఆర్. దేశం వెనుకబాటుతనానికి ఆ రెండు పార్టీలే కారణమని గుర్తుచేశారు. ప్రధాని … Read More
అనుకూలమా..? ప్రతికూలమా..? అభిమానం ఓట్లు కురిపిస్తేనే గబ్బర్ సింగ్ విజయం..!!అమరావతి/హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ స్క్రీన్ స్టామినా పొలిటికల్ స్క్రీన్ మీద కనపడుతుందా..? అంటే ఏమో అనే పరిస్థితలు నెలకొన్నాయి. ఆంధ్రలో జన… Read More
ప్రధాని అభ్యర్థి ఎవరో.. డిసైడ్ చేసిన ఒవైసీ: ఆయనకు ఆ లక్షణాలన్నీ ఉన్నాయటహైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో అత్యధిక లోక్ సభ స్థానాలను కట్టబెడితే.. దేశానికి ప్రధాని మంత్రి ఎవరో తామే నిర్దేశిస్తామంటూ రెండు తెలుగు రాష్ట్రాల యువ నాయకు… Read More
చంద్రబాబు ఓటమికి దుర్గగుడిలో ఓక్కరోజు దీక్షచంద్రబాబు ఓటమి కోసం దీక్ష చేస్తామంటూన్నారు తెలంగాణ టీడీపీ నేతలు,అది కూడ ఆయన స్వంత రాష్ట్రమైన విజయవాడ దుర్గమ్మ చెంతన చేస్తారట, గతంలో ఆయన ఒటమికి తిరుపతి… Read More
0 comments:
Post a Comment