దుబాయ్/ హైదరాబాద్ : ఏఐసీసీ అద్యక్షడు రాహుల్ గాంధీ దుబాయ్ లో సత్తా చాటుకున్నారు. దుబాయ్ ప్రవాస భారతీయులను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి పెద్ద యెత్తున స్పందించారు. బీజేపి వల్ల దేశానికి ఒరింగేదేమీ లేదని అన్నారు. భారతదేశంలో అసహనం పెరిగిపోయిందని, అసహనం అనే రోగంతో దేశం బాధపడుతోందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. దుబాయ్ ఇంటర్నేషనల్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ALkh5B
దుబాయ్ లో సత్తా చాటుకున్న రాహుల్ గాంధీ..! బీజేపి వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదని వ్యాఖ్య..!!
Related Posts:
ఎంఎఫ్ఈలకు రూ.10వేల కోట్లు,మత్స్య రంగానికి రూ.20 వేల కోట్లు : నిర్మలా సీతారామన్భారత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్'కు సంబంధించి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ … Read More
ప్రాజెక్ట్ లపై టీడీపీ చెప్పినవి నిరూపిస్తే మీసం తీసేసి తిరుగుతా : దేవినేని ఉమాకు మంత్రి అనీల్ సవాల్తాజాగా శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఏపీ లిఫ్ట్ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఎత్తిపోయాలని ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో పెద్ద జల వివాదం మొదలైంది. అయిత… Read More
విశాఖ వాసుల గుండె పగిలే వార్త..!స్టైరిన్ గ్యాసే కాదు, విషవాయువులు కూడా ఉన్నాయన్న పీసీబి..!అమరావతి/హైదరాబాద్ : విషవాయువుతో విలవిలలాడుతున్న విషాఖ వాసులకు మరోసారి విషాదంలో మునిగే వార్త తెరమీదకు వచ్చింది. విషవాయువు ప్రభావం ఇంకెంత కాలం వెంటాడుతు… Read More
బాబ్బాబు.. గోవా రావొద్దు, వస్తే 14 రోజులు హోటళ్లలోనే బందీ, సీఎం సావంత్..కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగడంతో యావత్ ప్రపంచం గజగజ వణికిపోతోంది. వైరస్ ప్రభావ స్థాయిని బట్టి... దేశంలో జోన్లను విభజించిన సంగతి తెలిసిందే. అయితే గ… Read More
డొనాల్డ్ ట్రంప్ పైత్యం : ‘కరోనా పోరులో వైద్యులు, నర్సుల మరణాలు అందంగా ఉన్నాయి’వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన నోటి దురదను చాటుకున్నారు. ఇప్పటికే పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత సరిదిద్దుకున… Read More
0 comments:
Post a Comment