Wednesday, January 20, 2021

జగన్ శత్రువే, చంద్రబాబు మోసగాడు -టీడీపీతో కలిస్తే బీజేపీకి అధోగతే -తిరుపతిలో ప్లాన్ 47: దేవధర్ సంచలనం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు పొరపాటు చేయలేదని, ప్రాంతీయ పార్టీలైన వైసీపీ, టీడీపీలు హోదాను తమ రాజకీయానికి వాడుకున్నాయని, వాళ్లిద్దరి మోసాలను ప్రజల్లోకి తీసుకెళతామని ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ దేవధర్ చెప్పారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో సత్తా చాటుకోవడం ద్వారా ఏపీలో బీజేపీ పట్ల ప్రస్తుతమున్న నెరేటివ్స్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/360Tguu

Related Posts:

0 comments:

Post a Comment