ఏపిలో కొత్త తరహా పోరాటలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కేంద్రం పై ఏపి ప్రభుత్వం..టిడిపి పై బిజెపి రాజకీయ పోరాటాలకే పరిమితం అయ్యాయి. ఇరు పార్టీల నుండి నేతల వ్యాఖ్యలు శృతిమిస్తుండటంతో..ఇప్పుడు నేరుగా బాహా బాహీకి దిగుతున్నారు. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు వీధుల్లోకి వస్తున్నారు. దీంతో..ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నా యి. తాజాగా, కాకినాడ - గుంటూరు ల్లో జరిగిన ఘటనల తరువాత పరిస్థితి మరింత హీట్ ఎక్కుతోంది..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RbCSSO
ఇక తాడో పేడో: వీధుల్లోకి టిడిపి - బిజెపి: చంపేందుకే వచ్చారు..!
Related Posts:
ఎమ్మెల్యే రోజా ప్రోటోకాల్ వివాదం .. స్పందించిన మంత్రులు నారాయణ స్వామి,ధర్మాన.. ఏమన్నారంటేనగరి ఎమ్మెల్యే రోజా ప్రోటోకాల్ వివాదం ఇప్పుడు వైసీపీ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణమవుతుంది. ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో నగరి ఎమ్మెల్యే రోజ… Read More
India Vs Aus:గబ్బాలో కుమ్మేసిన కుర్రాళ్లు.. వీరి క్రికెట్ కష్టాలు తెలిస్తే కన్నీరే..!ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ విజయం యావత్ క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది. టీమిండియాలో పలువురు కీలక ఆటగాళ్లు లే… Read More
ఎస్సై సూసైడ్.. ఇంట్లోనే ఆత్మహత్య, వివాహేతర సంబంధమే కారణమా..?కృష్ణాజిల్లా గుడివాడలో విషాదం చోటుచేసుకుంది. టూ టౌన్ ఎస్ఐ పిల్లి విజయ్కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అపార్ట్మెంట్లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్న… Read More
జేపీ నడ్డా ఎవరు? ఆయన ప్రొఫెసరా? -జవాబు చెప్పాల్సింది దేశానికి: చైనా ఆక్రమణలపై రాహుల్ గుస్సాభారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి గడిచిన 10 నెలలుగా కొనసాగుతోన్న ఉద్రిక్తతలను మరింత రెట్టిస్తూ మన భూభాగాన్ని డ్రాగన్ ఆక్రమించిన వ్యవ… Read More
మోదీకి భయపడను, కాల్చి చంపుతారా? -నలుగురి చేతిలో దేశం నాశనం -అగ్రి చట్టాలకు పరిష్కారమిదే: రాహుల్‘‘ప్రధాని నరేంద్ర మోదీకో, ఇంకొకరికో నేను భయపడను. పేద రైతుల పక్షాన నేను, మా పార్టీ పోరాడుతూనే ఉంటాం. నన్నెవరూ తాకలేరు. అయితేగియితే కాల్చి చంపుతారేమో! క… Read More
0 comments:
Post a Comment