ఏపిలో కొత్త తరహా పోరాటలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కేంద్రం పై ఏపి ప్రభుత్వం..టిడిపి పై బిజెపి రాజకీయ పోరాటాలకే పరిమితం అయ్యాయి. ఇరు పార్టీల నుండి నేతల వ్యాఖ్యలు శృతిమిస్తుండటంతో..ఇప్పుడు నేరుగా బాహా బాహీకి దిగుతున్నారు. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు వీధుల్లోకి వస్తున్నారు. దీంతో..ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నా యి. తాజాగా, కాకినాడ - గుంటూరు ల్లో జరిగిన ఘటనల తరువాత పరిస్థితి మరింత హీట్ ఎక్కుతోంది..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RbCSSO
Sunday, January 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment