హిమాచల్ ప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. సిరిమార్ జిల్లాలో విద్యార్థులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఏడుగురు చనిపోగా అందులో ఆరుమంది చిన్నారులు ఉన్నారు. శనివారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ఉదయం స్కూలుకు వెళ్లేందుకు బస్సు ఎక్కారు విద్యార్థులు. తల్లిదండ్రులకు బై చెప్పారు. అలా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2C5Et29
హిమాచల్ ప్రదేశ్లో లోయలో పడ్డ స్కూలుబస్సు ఆరుమంది చిన్నారులు మృతి
Related Posts:
FSIలో ఉద్యోగాలు: స్టెనోగ్రాఫర్ & సూపరింటెండెంట్ పోస్టులకు అప్లయ్ చేయండిఫారెస్టు సర్వే ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా స్టెనోగ్రాఫర్ మరియు సూపరింటెండెంట్ పోస్టులను భర్త… Read More
ఏపీలో కరోనా: ఆ జిల్లాలో ఊహించని ఘటన.. కలెక్టర్ కీలక ప్రకటన..షేర్ చెయ్యండి..ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తికి సంబంధించి మోస్ట్ ఎఫెక్టెడ్ రెండు జిల్లాల్లో మొదటిది గుంటూరు(122 కేసులు) కాగా, రెండోది కర్నూలు. ఇక్కడ ఇప్పటిదాకా 113 క… Read More
మా పోరాటానికి మతం రంగు పులుముతారా?: అమెరికా కమిషన్పై ఇండియా మండిపాటున్యూఢిల్లీ: అంతర్జాయతీ మత స్వేచ్ఛపై ఏర్పాటైన అమెరికా కమిషన్ (యూఎస్సీఐఆర్ఎఫ్)పై భారత్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మతం ఆధారంగా విభజించి కొవిడ… Read More
coronavirus: ఎర్రగడ్డ చెక్ పోస్ట్ వద్ద యువతుల హల్చల్, ఒకే కారులో ముగ్గురు, ఇద్దరిదీ చైనా...కరోనా వైరస్ విజృంభిస్తుంటే.. కొందరు నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వ పెద్దలు వేడుకుంటున… Read More
జుట్టు, గడ్డం మాసిపోయిన వారికి శుభవార్త..! 20తర్వాత సెలూన్లకు సడలింపు..? ఎక్కడో తెలుసా..!!హైదరాబాద్ : కరోనా కష్టాలు పరాకాష్టకు చేరుకుంటున్నాయి. కరోనా క్లిష్ట సమయంలో ఎవరు ఎదుర్కోవాల్సిన సమస్యలను వారెదుర్కొంటున్నారు. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంల… Read More
0 comments:
Post a Comment