Wednesday, January 9, 2019

ఏపి ఉద్యోగుల‌కు సెల‌వుల పండుగ‌ : రెండు స్పెష‌ల్ సీఎల్ ల మంజూరు..

ఈ సారి సంక్రాంతి పండుగ ఏపి ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు పెల‌వుల పండుగా మారుతోంది. ఈ నెల 12 నుండి 20 వ‌ర‌కు వ‌రుస సెల‌వులు వ‌చ్చాయి. సాధార‌ణంగా సంక్రాంతికి ఇచ్చే సెల‌వుకు అద‌నంగా ప్ర‌భుత్వం మ‌రో రెండు రోజుల పాటు అద‌న‌పు సీఎల్స్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. దీంతో.. ఈ నెల 12 నుండి 20 వ‌రకు ప్ర‌భుత్వ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Qyk3nl

Related Posts:

0 comments:

Post a Comment