వైసిపి అధినేత జగన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే జగన్ కేసు ఎన్ఐఏ కు అప్పగించారు. ఈ కేసును ఎన్ఐఏ కు అప్పగించటం పై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో.. జగన్ పై దాడి కేసును విజయవాడ కు బదిలీ చేస్తూ నిర్ణయం జరిగింది. ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VEszVV
Wednesday, January 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment