ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగు గంటల పాటు ఢిల్లీలో బిజీ బిజీగా గడిపారు. ఇప్పటికే బిజెపీతర పార్టీలతో కాంగ్రెస్ తో కూడిన ఫ్రంట్ ఏర్పాటు దిశగా జరుగుతున్న చర్చల్లో మరో అడుగు వేసారు. ఢిల్లీలో కీలక నేతలను కలిసి న చంద్రబాబు..తమ తదుపరి సమావేశంలో ఈ నెల 19న కలకత్తాలో జరుగుతుందని..అక్కడ కార్యాచరణ ఖరారు చేస్తామని ప్రకటించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VEsstt
దేశ రక్షణ కోసమే : 19న కలకత్తాలో సమావేశం : జాతీయ స్థాయి పొత్తులే కీలకం..!
Related Posts:
nirbhaya case: దోషి పవన్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించని రాష్ట్రపతి, ఉరి ఖాయమే!న్యూఢిల్లీ: దేశంలో సంచలన సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషి పవన్ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సోమవారం తి… Read More
ప్రభుత్వ స్కూల్ టీచర్ రాసలీలల వీడియోలు వైరల్, మాజీ విద్యార్థిని, పొలిటికల్ లీడర్స్ అండ, జెండా !బెంగళూరు/ మైసూరు: ప్రభుత్వ పాఠశాల టీచర్ ఓ మాజీ విద్యార్థిని (ఓల్డ్ స్టూడెంట్)తో రాసలీలలు సాగిస్తున్ప వీడియో బయటకు రావడంతో కొన్ని గంటల్లో అది వైరల్ అయ్… Read More
ఉత్కంఠగా నిర్భయ కేసు: ఉరిశిక్షపై స్టేకునిరాకరించిన పాటియాల కోర్టు: మరోసారి విచారణ, తీర్పు రిజర్వ్న్యూఢిల్లీ: నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీతపై మరోసారి ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో మరణశిక్ష అమలుపై స్టే ఇచ్చేందుకు సోమవారం మధ్యాహ్నం ఢ… Read More
మొదటి భార్య కుమారుడు.. రెండో భార్య మధ్య అక్రమ సంబంధం: విద్యాసంస్థల అధినేత దారుణ హత్య:బెంగళూరు: ఉత్తర కర్ణాటకలోని విజయపురా జిల్లాలో సంచలనం సృష్టించిన విద్యాసంస్థల గ్రూపు అధినేత హత్యోదంతం చిక్కుముడి వీడింది. ఆయన హత్య కేసులో అయిదుమందిని ప… Read More
యూపీలో బీజేపీకి చెక్ పెట్టేందుకు.. కొత్త వ్యూహం.. భీమ్ ఆర్మీతో భాగీదారి సంకల్ప్ మోర్చా?దేశంలో ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయంటే.. కొత్త పొత్తులు,కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తుంటాయి. రాష్ట్రం… Read More
0 comments:
Post a Comment