డెహ్రాడూన్: ఓ పెళ్లి కుమారుడు, వారి కుటుంబం పెళ్లి వేడుకకు చేరుకునేందుకు జోరుగా కురుస్తున్న మంచులో దాదాపు ఆరు కిలోమీటర్లు నడిచారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్లో చోటు చేసుకుంది. మంచు కారణంగా వారు వెళ్తున్న వాహనాలు ఆగిపోయాయి. పెళ్లిని వాయిదా వేసే పరిస్థితి లేదు. దీంతో నడిచి వెళ్లాలని నిర్ణయించారు. రుద్రప్రయాగ్కు చెందిన వరుడు రజనీష్ కూర్మాచారీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Up8NvT
Tuesday, January 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment