Saturday, January 26, 2019

'మైనస్ జనసేన' సర్వే.. ఎందుకంటే! జగన్-బాబులకు అసలు కథ ముందుందా?

అమరావతి/హైదరాబాద్: 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలు జాతీయ ఛానళ్లు దేశవ్యాప్తంగా ప్రీ పోల్ సర్వేలు చేస్తూ తమ తమ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. దాదాపు అన్ని సర్వేల్లోను బీజేపీకి గతంలో కంటే సీట్లు తగ్గుతాయని, కాంగ్రెస్ కాస్త పుంజుకుంటుందని, కానీ అధికారం మాత్రం మళ్లీ నరేంద్ర మోడీదేనని చెబుతున్నాయి. బీజేపీకి మరో ఛాన్స్ ఇవ్వాలని ప్రజలు ఉన్నట్లుగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SeadfC

0 comments:

Post a Comment