న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశ ప్రజలకు ఆయన 70వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. మహిళలు, రైతులు సాధికారత సాధిస్తున్నారని చెప్పారు. డిజిటల్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. ఈ గణతంత్ర దినోత్సవం మనకు మరెంతో ముఖ్యమని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Hxeiah
వచ్చే ఎన్నికల్లో అందరూ ఓటేయాలి, ఈ ఏడాది ఎంతో ప్రత్యేకం: రాష్ట్రపతి గణతంత్రదినోత్సవ సందేశం
Related Posts:
హైదరాబాద్ కరోనా కేసుల్లో కొత్త లక్షణాలు... ఒకింత కన్ఫ్యూజన్... అసలేం జరుగుతోంది..హైదరాబాద్లోని కోవిడ్ 19 ఆస్పత్రులకు వస్తున్న కొంతమంది పేషెంట్లలో కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. డయేరియా(విరేచనాలు),వాంతులు,తలనొప్పితో వస్తున్న పేషెంట… Read More
ఏపీలో కొత్తగా 998 కరోనా కేసులు... 14 మంది మృతి... చిన్నారులకూ వైరస్...ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 998 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 14 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ… Read More
ప్రగతి భవన్లో కరోనా.. కేసీఆర్ కూ వైరస్ సోకిదంటూ ప్రచారం.. తెలంగాణలో 8రెట్లు పెరిగిన కేసులు..కొవిడ్-19కు సంబందించి తెలంగాణలో యాక్టివ్ కేసుల కంటే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం ఊరట కలిగించినా.. కొత్త కేసులు వెల్లువలా పుట్టుకొస్తుండటంతో కలకలం… Read More
కరోనా విలయం: భారత్ మరో రికార్డు.. భారీగా మరణాలు.. ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ సెంటర్..అంచనాలు తలకిందులయ్యాయి.. రికవరీ రేటు అధికంగా ఉండటం ఊరటే అయినా కొత్త కేసులు వెల్లువలా పెరుగుతున్నాయి.. వెరసి దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాదకరంగానే … Read More
తెలంగాణలో ఘోరం: తెలిసి తెలిసీ ఆర్టీసీ బస్సులో ముగ్గురు పేషెంట్ల జర్నీ: బస్సు మొత్తానికీ భయంహైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు కొండలా పెరిగిపోతోంది. దీన్ని నియంత్రించడానికి ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలు ఫలించట్… Read More
0 comments:
Post a Comment