అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో కలిసి 175 అసెంబ్లీ, 25 లోకసభ స్థానాల్లో పోటీ కోసం సిద్ధమవుతున్నారు. తమ పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ఇతర పార్టీల నుంచి ముఖ్యమైన నేతలను కూడా ఆహ్వానిస్తున్నారు. రాజకీయాలు అంటే తనకు తెలుసునని, రాజకీయాలు అంటేనే బురద అని, అందులోకి దిగి దానిని శుభ్రం చేయాలని పవన్ చెబుతున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G7PeV8
జనసేనలో చేరేలా ఆయనను ఒప్పించా, రాక కోసం వేచి చూస్తున్నా: పవన్ కళ్యాణ్
Related Posts:
దుబ్బాక ఫలితాల జోష్ .. ఏపీలో బీజేపీకి బూస్ట్ .. బీజేపీకి ప్లస్ అయ్యే అంశాలివే !!దుబ్బాక ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీలో మంచి జోష్ ని తెచ్చాయి. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దుబ్బాక ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్… Read More
అంగీకరించక తప్పలేదు: లాక్ డౌన్ మళ్లీ విధించబోం, ఎవరు వస్తారో.. మెత్తబడ్డ డొనాల్డ్ ట్రంప్అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓట్ల లెక్కింపుపై న్యాయ పోరాటం చేస్తోన్న అధ్యక్షుడు ట్రంప్ కాస్త మెత్తబడ్డారు. తన ఓటమికి గల కారణాలను విశ్లేషించారు. కరోనా వై… Read More
గోరటి వెంకన్న సహా ఆ ఇద్దరు: తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల పేర్లు ఖరారుహైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను శుక్రవారం మంత్రి వర్గం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ … Read More
ఆ దేశాలకు వ్యాక్సిన్ ఆలస్యమైతే నష్టమే .. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ వార్నింగ్ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధోనామ్ ఘేబ్రెయేసస్ కరోనా వ్యాక్సిన్ విషయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి తదనంతర పరిణామాలపై పోరాటం చ… Read More
సుజనా చౌదరికి భారీ షాక్- అమెరికా పారిపోయే యత్నం- ఢిల్లీ ఎయిర్పోర్టులో అడ్డగింత...బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి గట్టి షాక్ తగిలింది. పెండింగ్ కేసుల విషయంలో సుజనాపై లుక్ అవుట్ నోటీసులు జారీ కావడంతో ఆయన్ను ఢిల్లీ ఎయిర్పోర్టులో అమెరికా… Read More
0 comments:
Post a Comment