అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో కలిసి 175 అసెంబ్లీ, 25 లోకసభ స్థానాల్లో పోటీ కోసం సిద్ధమవుతున్నారు. తమ పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ఇతర పార్టీల నుంచి ముఖ్యమైన నేతలను కూడా ఆహ్వానిస్తున్నారు. రాజకీయాలు అంటే తనకు తెలుసునని, రాజకీయాలు అంటేనే బురద అని, అందులోకి దిగి దానిని శుభ్రం చేయాలని పవన్ చెబుతున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G7PeV8
Tuesday, January 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment