Tuesday, January 29, 2019

లండన్‌లో భారత జాతీయజెండాకు అవమానం: జెండాను తగులబెట్టిన ఖలిస్తాన్ మద్దతుదారులు

లండన్‌లో భారత త్రివర్ణ పతాకానికి అవమానం జరిగింది. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత హైకమిషన్ కార్యాలయం బయట ఖలిస్తాన్ మద్దతుదారులు భారత జాతీయ జెండాను కాల్చారు. పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఇలా జరగడం ఇది రెండో సారి. దీనిపై భారత ప్రభుత్వం బ్రిటన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. భారత

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G8ZEE8

0 comments:

Post a Comment