అమరావతి: భారతీయ జనతా పార్టీ పైన, ఆ పార్టీ ఏపీ నేతల పైన తెలుగుదేశం పార్టీ శుక్రవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో వారికి, చంద్రబాబుకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LPDbwo
'వారికి పదవులు ఇచ్చి చాలా తప్పు చేశాం, వారిద్దరు పవన్ కళ్యాణ్ బ్రోకర్లు'
Related Posts:
లాక్డౌన్?: జనంతో కిక్కిరిసిన సిటీ మార్కెట్లు, జిల్లాల్లోనూ అంతే, పోలీసులు లాఠీలకు పనిచెప్తేనే వింటారా?హైదరాబాద్: కరోనా మహమ్మారి కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల మే 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ప్రజల అవసరాలను దృష్టి… Read More
ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మోడీ ఫోన్ కాల్: నెక్స్ట్ రౌండ్లోన్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతోన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. టెలిఫోన్లో సంభాషించారు.… Read More
రఘురామ అరెస్ట్: జగన్ సర్కార్పై లోక్సభ స్పీకర్ విచక్షణాధికారాల ప్రయోగం: జనసేన కీలక సూచనఅమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుగుబాటు లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు ఉదంతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. రఘుర… Read More
సంక్షోభం వేళ..మోడీ సర్కార్కు బిగ్ షాక్: కోవిడ్ సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ చీఫ్ రాజీనామాన్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కల్లోలాన్ని రేపుతోంది. రోజురోజుకూ తీవ్రరూపాన్ని దాల్చుతోంది. రెండు మూడురోజులుగా రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ… Read More
రఘురామ వివాదం: జగన్పై మోదీకి ఫిర్యాదు -జీజీహెచ్లో ఎంపీకి 18 రకాల టెస్టులు -సుప్రీం ఏం చెబుతుందోఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విద్రోహ చర్యలకు పాల్పడిన ఆరోపణలపై అరెస్టయిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఆదివారం వైద్య పరీక్షలు నిర్వహించారు. విజ… Read More
0 comments:
Post a Comment