అమరావతి: భారతీయ జనతా పార్టీ పైన, ఆ పార్టీ ఏపీ నేతల పైన తెలుగుదేశం పార్టీ శుక్రవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో వారికి, చంద్రబాబుకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LPDbwo
'వారికి పదవులు ఇచ్చి చాలా తప్పు చేశాం, వారిద్దరు పవన్ కళ్యాణ్ బ్రోకర్లు'
Related Posts:
యువనేస్తం పెంపు కు ఈసి బ్రేక్: సెల్ఫోన్లు..హామీల అమలుకు అనుమతిస్తారా : టిడిపి లో కొత్త టెన్షన్ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది. ఏపి అధికార పార్టీ తాజాగా ప్రజలకు ఇచ్చిన వరాలతో వచ్చే ఓట్ల పై ఆశలు పె ట్టుకుంది. సరిగ్గా ఇదే సమయంలో … Read More
జ్ఞానయోగము - సాధనభక్తి పండితే హృదయమంతా ప్రేమతో నిండి ఉంటుంది. అంటే సూక్ష్మాహంకారమున్న హృదయం లోకే ప్రేమ చొచ్చుకు పోతుంది. అలా సగం భౌతికంలా ఉండే హృదయంలో అహంకారం ప్రేమతో … Read More
ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ సభ ఫెయిల్ కావడానికి కారణాలేంటని భావిస్తున్నారు? మీ కామెంట్ చెప్పండిహైదరాబాద్ : కారు - సారు - పదహారు నినాదంతో లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభ అట్టర్ ఫ్లాపైంది.… Read More
మిగిలింది మరో 11 రోజులే : జాబు రావాలంటే బాబు పోవాలిహైదరాబాద్ : మరో 11 రోజుల్లో తొలివిడత లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పాట్లు పడుతున్నారు. వయోజనులన… Read More
భార్య పోరు పడలేక.. 62 ఏళ్లు మూగ,చెవిటివాడిగా నటించిన భర్త..! ఆస్కార్ కు మించి అవార్డ్ ఇవ్వొచ్చు.!!అమెరికా/హైదరాబాద్ : భార్య మాటలు వినపడినా వినపడనట్లుగా, ఆమెతో మాట్లాడకుండా 62 ఏళ్లు చెవిటి, మూగవాడిగా నటించిన ఆ భర్తకు ‘ఆస్కార్' ఇచ్చినా తక్కువే. ఇంత… Read More
0 comments:
Post a Comment