యధా తధా..మంత్రి ..ఇదీ ఏపి ప్రభుత్వంలో ఇప్పుడున్న పరిస్థితి. ముఖ్యమంత్రి మహిళను ఉద్దేశించి ఫినిష్ అయిపో తారని హెచ్చరిస్తుంటే..మంత్రి..వితంతువులను ఉద్దేశించి దుక్కలాగ ఉన్నారు..పెన్షన్ కావాలా అని అసహ్యంగా మా ట్లాడుతారు. ఇక, విప్ గా ఉన్న చింతమేని లాంటి వారి సంగేతి సరే సరే. ఇదే సమయంలో..కాల్ మనీ వ్యవహారాన్ని వైసిపి నేతలు గుర్తు చేస్తున్నారు...దీంతో..ఇప్పుడు సీయం ఏక్ నంబరీ..మంత్రి దస్ నంబరీ అంటూ ..విమర్శలు మొదలయ్యాయి....
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2C3KFYe
సీయం ఏక్ నంబరీ..మంత్రి దస్ నంబరీ : ఏపిలో ప్రభుత్వ పెద్దల తీరు..!
Related Posts:
రూ. 300 కోట్ల నకిలీ నోట్లు సీజ్, గూడ్స్ ఆటో, కర్ణాటక- తమిళనాడు సరిహద్దులో కలకలం !మైసూరు/బెంగళూరు: నకిలీ నోట్లు చలామణి చయ్యడానికి ప్రయత్నిస్తున్న ముఠా గుట్టురట్టు అయ్యింది. సుమారు రూ. 300 కోట్ల విలువైన రూ. 2, 000 నకిలీ నోట్లను కర్ణా… Read More
జగన్ ఒక్కసారిగా కమిట్ అయితే..: ఎవరు ఏం చెప్పినా బేఖాతర్..పోలవరానికి రివర్స్ టెండర్ జారీ...!!ముఖ్యమంత్రి జగన్ అనుకున్నదే చేసారు. తాను ఒక్కసారి డిసైడ్ అయితే..వెనకడుగు వేసేదే లేదని తేల్చేసారు. అమెరికా పర్యటనలో ఉన్నా..తమ నిర్ణయాల పైన విమర్శలు వెల… Read More
హైదరాబాద్ గణేశ్ ఉత్సవాలు ఈ యేడు పెద్ద టాస్క్.. సమాయత్తమవుతున్న పోలీసులు.. ఫైనల్ టచ్ లో ఖైరతాబాద్ గణేహైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాలు గర్వంగా చెప్పుకునే ఖైరాతాబాద్ గణేష్ పర్విదినానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దే్శంలోనే అత్యంత ఎత్తైన వినాయకు… Read More
భార్యకు ఉగ్రవాది ముద్రవేసిన ఘనుడు.. ఏకంగా ఎయిర్పోర్ట్ సిబ్బందికే ఫోన్ చేసి... ఎందుకంటే..న్యూఢిల్లీ : వాళ్లిద్దరూ ప్రేమించారు.. పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కానీ అతని భార్య విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమైంది. భర్తను వదిలి ఉద్యోగం కోసం వెళ్తా… Read More
భారత్- పాక్ సరిహద్దులో ఎదురు కాల్పులు, భారత్ జవాన్ మృతి, పాకిస్థానీలు అంతం !శ్రీనగర్: జమ్మూ, కాశ్మీర్ సరిహద్దులో పాకిస్థాన్ సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. భారత్- పాక్ జవాన్ల ఎదురు కాల్పుల్లో భారత్ జవాన్ మరణించాడు. … Read More
0 comments:
Post a Comment