Sunday, January 27, 2019

సర్వే సందడి: విపక్షాల నుంచి ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారంటే ప్రజల ఎవరివైపు మొగ్గు చూపారంటే..?

విపక్షాల నుంచి దేశ తదుపరి ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారో అనే ఛాయిస్ భారతీయులకు ఇస్తే వారు ఎవరి వైపు మొగ్గు చూపారో తెలుసా..? సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సర్వేల సందడి మొదలైంది. ముఖ్యంగా జాతీయ మీడియా ఛానెళ్ల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. అనేక అంశాలు పరిగణలోకి తీసుకుని వారు ప్రజలముందుకు వెళ్లడం జరిగింది. ఈ క్రమంలోనే దేశ ప్రధానిపై మరో ఆసక్తికర విషయం వెల్లడైంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2B7lLaz

Related Posts:

0 comments:

Post a Comment