దేశ రాజధాని ఢిల్లీలో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సారి వేడుకల్లో ప్రత్యేకత కనిపించింది. ప్రతిసారిలా కాకుండా ఈసారి మాత్రం వేడుకల్లో తొలిసారిగా కొందరు వ్యక్తులు కవాతు చేశారు. వారిని స్వయంగా కేంద్రప్రభుత్వమే కవాతు చేయాల్సిందిగా ఆహ్వానించింది. ఇంతకీ వీరు ఎవరు.. వీరు అంత ప్రత్యేకంగా ఎందుకు పరిగణించబడుతున్నారు. తెలుసుకోవాలంటే లెట్స్ రీడ్ దిస్ స్టోరీ....
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CJh8nc
Sunday, January 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment