బెంగళూరు: కర్ణాటకలోని విజయనగర ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనంద్ సింగ్ ను రిసార్టులో చితకబాదిన కంప్లీ ఎమ్మెల్యే గణేష్ ను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. కంప్లీ ఎమ్మెల్యే గణేష్ బీజేపీలో చేరుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిష్యూం ఢిష్యూం, బళ్లారి జిల్లా మైనింగ్ గొడవలు, పెత్తనం ఎక్కువ చేశారు !
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T9qlvV
Wednesday, January 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment