ఏపిలో ఎన్నికల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. అధికార పార్టీ ఇప్పటికే అభ్యర్దుల ఖరారు ప్రక్రియ ప్రారంభించింది. ప్రతి పక్ష వైసిపి అధినేత తన పాదయాత్రలో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఖరారు చేసారు. ఇక, కొత్తగా ఎన్నికల బరిలో కి దిగుతున్న జనసేన సైతం ఇప్పటికే తొలి జాబితాను సిద్దం చేసింది. ఈ జాబితా ప్రకటనకు ముహూర్తం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AU4G3B
Wednesday, January 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment