అమరావతి: సినీనటుడు కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు గురు వారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. త్వరలో టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. వైసీపీలో కీలక నేతగా ఉన్న ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పారదర్శకతలేని కారణంగా,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ug97Ns
చంద్రబాబును కలిసిన ఆదిశేషగిరిరావు: మహేష్బాబు ఫ్యాన్స్ను టీడీపీ వైపు లాగుతున్నారా అంటే...
Related Posts:
భారత పర్యటనకు బ్రిటన్ ప్రధాని: అప్పుడు రద్దు..ఇప్పుడు మళ్లీ: షెడ్యూల్ ఫిక్స్న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్.. త్వరలో భారత పర్యటనకు రానున్నారు. వచ్చేనెల చివరి వారంలో ఆయన భారత్లో పర్యటిస్తారని యూకే ప్రధానమంత్రి … Read More
సమాజంలోని వ్యక్తులను ఎన్ని తరగతులుగా విభజించొచ్చు.. చాణక్య నీతి ఏం చెబుతోంది..? &nb… Read More
ys shamila అనూహ్య వ్యాఖ్యలు -యుద్ధం -కుక్కలు మొరుగుతాయ్ -గుండె అలిసిందన్న ఏపూరి సోమన్నతెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతోన్న వైఎస్ షర్మిల తన ప్రత్యర్థులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పోరాటం అంత సులభమైందేమీ కాదని, ఒక పెద్ద కొండ… Read More
కీసరగుట్ట టు కిలిమంజారో: హైదరాబాద్ రెండో తరగతి విద్యార్థి ప్రపంచ రికార్డ్హైదరాబాద్: మౌంట్ కిలిమంజారో.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతశ్రేణుల్లో ఒకటి. ప్రమాదకరమైనది కూడా. నిద్రాణమైన అగ్నిపర్వతం ఇది. ఆఫ్రికాలోని టాంజానియాలో… Read More
క్రికెట్ ప్రేమికులకు షాకిచ్చిన గుజరాత్: ఇక ప్రేక్షకులు లేకుండా ఇంగ్లాండ్ సిరీస్: డబ్బులు..?అహ్మదాబాద్: రసవత్తరంగా సాగుతోన్న భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ క్రికెట్ సిరీస్లో.. అనుకోని అవాంతరం వచ్చి పడింది. ఫలితంగా- ఈ సిరీస్లో ఇక మిగిలిన మ్యాచ్లన్… Read More
0 comments:
Post a Comment