అమరావతి: సినీనటుడు కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు గురు వారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. త్వరలో టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. వైసీపీలో కీలక నేతగా ఉన్న ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పారదర్శకతలేని కారణంగా,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ug97Ns
చంద్రబాబును కలిసిన ఆదిశేషగిరిరావు: మహేష్బాబు ఫ్యాన్స్ను టీడీపీ వైపు లాగుతున్నారా అంటే...
Related Posts:
ఛీ: రైల్వే అధికారుల ముసుగులో ఐటీ దాడులు, నీచ రాజకీయాలు, సీఎం ఫైర్, ప్రతిపక్షాలు!బెంగళూరు: లోక్ సభ ఎన్నికల సందర్బంగా కర్ణాటకలో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ఆరోపించారు. గురు… Read More
చంద్రబాబు రాజకీయ అధ్యాయం ముగిసినట్టేనా... జాతీయ పత్రిక సంచలన కథనంఏపీ రాజకీయాల్లో చంద్రబాబు అధ్యాయం ముగియనుందా...? సొంత తప్పిదాలే ఆయన్ను అధికారంలోకి దూరం చేయనున్నాయా...? నాడు 2004లో చేసిన తప్పిదంతో అధికారానికి దూరమైన… Read More
జూ..ఎన్టీఆర్ టిడిపికి దూరమైనట్లేనా:ఎన్నికల వేళ టిడిపి లో కలకలం:ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చారు..!ఎన్నికల వేళ టిడిపి లో ఆసక్తి కరమైన చర్చ. టిడిపి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుం ది. మరో పది రోజుల్లో ఎన్నిక… Read More
మాకు ప్రధాని అభ్యర్థిగా మోడీ ఉన్నారు..మీకెవరున్నారు: ఉద్ధవ్ థాక్రేఒకప్పుడు శివసేన బీజేపీల మధ్య విబేధాలు తలెత్తాయని కానీ ఇప్పుడంతా సర్దుకుందన్నారు శివసేన ఛీఫ్ ఉద్దవ్ థాక్రే. బీజేపీ శివసేనల భావజాలం ఒక్కటే అని చెప్పిన ఉ… Read More
తూచ్ కేసీఆర్ చెప్పింది కాదు.. ఖమ్మంలో మా ఓటమికి కారణం వేరు : పల్లాఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రత్యేక పరిస్థితులు కారణమన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీనియర్ నాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఖమ్మం జిల్లాలో ఓటమి… Read More
0 comments:
Post a Comment