న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్.. త్వరలో భారత పర్యటనకు రానున్నారు. వచ్చేనెల చివరి వారంలో ఆయన భారత్లో పర్యటిస్తారని యూకే ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఆయన పర్యటన తేదీలు ఇంకా ఖరారు చేయాల్సి ఉందని తెలిపింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగిన తరువాత.. ఆ దేశ ప్రధాని నిర్వహించే తొలి అంతర్జాతీయ పర్యటనగా దీన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tpsg10
భారత పర్యటనకు బ్రిటన్ ప్రధాని: అప్పుడు రద్దు..ఇప్పుడు మళ్లీ: షెడ్యూల్ ఫిక్స్
Related Posts:
t pcc race:కేసీఆర్ ట్రాన్స్ జెండర్ అయ్యారా...? మీసం మేలేసీ పిల్లిలా.. జీవన్ రెడ్డిసీఎం కేసీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీకి మొగుడిని అవుతానాని ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. ట్రాన్స్ జెండర్ అ… Read More
Fact check : ఇండియన్ పాస్పోర్టులో ఆ కాలమ్ను తొలగించారా...?భారత ప్రభుత్వం ఇండియన్ పాస్పోర్ట్ నుంచి 'జాతీయత' అనే కాలమ్ను తొలగించిందా..? అవును... నిజమేనంటూ హిందీలో ఓ కథనం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 'లీగల… Read More
సింగపూర్: రహస్యంగా స్నేహితుడిని కలిసిందన్న కారణంతో కరోనా సోకిన మహిళకు జైలు శిక్షతన స్నేహితుడిని పలుమార్లు కలిసి మాట్లాడిన విషయాన్ని దాచిపెట్టడంతో సింగపూర్లో కోవిడ్ సోకిన ఒక మహిళకు 5 నెలల జైలు శిక్ష విధించారు. 65 ఏళ్ల ‘ఓహ్ బీ హియో… Read More
డోలీలో గర్భిణీని 10 కిలోమీటర్ల తీసుకెళ్లారు: విశాఖ మన్యంలో తీరని కష్టాలువిశాఖపట్నం: ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి బతుకులు మాత్రం మారడం లేదు. వారి కష్టాలు తీరడం లేదు. వారే విశాఖ మన్యంలో ఉండే ప్రజలు. మన్యంలోకి ఎలాంటి రవాణా స… Read More
అమెరికాలో కరోనా మరో స్ట్రెయిన్- బ్రిటన్ వైరస్ కంటే 50 శాతం స్పీడుగా-టాస్క్ఫోర్స్ వార్నింగ్కరోనా వైరస్ నుంచి ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తరుణంలో యూరప్ దేశాల్ల కొత్త స్ట్రెయిన్ కలకలం రేగుతోంది.. ముందుగా బ్రిటన్లో బయటపడిన ఈ … Read More
0 comments:
Post a Comment