అహ్మదాబాద్: రసవత్తరంగా సాగుతోన్న భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ క్రికెట్ సిరీస్లో.. అనుకోని అవాంతరం వచ్చి పడింది. ఫలితంగా- ఈ సిరీస్లో ఇక మిగిలిన మ్యాచ్లన్నింటినీ క్లోజ్డ్ డోర్స్ మధ్య నిర్వహించనున్నట్లు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. మ్యాచ్లను ప్రత్యక్షంగా తిలకించడానికి ప్రేక్షకులకు అనుమతి ఇవ్వట్లేదని తెలిపింది. గుజరాత్లో రోజురోజుకూ పెరుగుతోన్న ప్రాణాంతక కరోనా వైరస్ పాజిటివ్ కేసుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eEYcul
క్రికెట్ ప్రేమికులకు షాకిచ్చిన గుజరాత్: ఇక ప్రేక్షకులు లేకుండా ఇంగ్లాండ్ సిరీస్: డబ్బులు..?
Related Posts:
మేడిగడ్డ నుంచి ఇక్కడి వరకు.. గోదావరి నది సజీవం.. ధర్మపురి పర్యటనలో కేసీఆర్జగిత్యాల : మేడిగడ్డ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడిపారు. అక్కడి నుంచి జగిత్యాల జిల్లా పరిధిలోని ధర్మపురి లక్ష్మినరసింహాస్వామి ఆలయానికి చేర… Read More
ఆర్టికల్ 370 రద్దుపై కమల్ హాసన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన పీవీపీకేంద్రంలోని బిజెపి సర్కార్ ఆర్టికల్ 370 రద్దుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయపార్టీలకు అతీతంగా చాలామంది మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం సా… Read More
కశ్మీర్ విభజనపై పాకిస్థాన్ను ఒంటరి చేసేందుకు పావులు కదుపుతున్న భారత్జమ్ము కశ్మీర్ విభజన అంశాపై పాకిస్థాన్ను ఒంటరి చేసేందుకు భారత ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కశ్మీర్ను విభజించడంతోపాటు ఆర్టికల్ 370 రద్దు … Read More
కశ్మీర్ విభజనపై భగ్గుమన్న ఒవైసీ..! అక్కడి ప్రజలను గొర్రెల్లా బలి ఇస్తున్నారు..!న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తున్నట్టు స్పస్టంచేసింది ఎంఐఎం. ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని విమర్శించింది. … Read More
మోడీకి చంద్రబాబు అవినీతి చిట్టా..ప్రక్షాళన కోసమే: కష్టాల్లో ఉన్నాం..ఆదుకోండి: ప్రధానికి జగఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో వీరిద్దరి మధ్య దాదాపు 40 నిమిషాల సేపు భేటీ జరిగింద… Read More
0 comments:
Post a Comment