ఈ మధ్యకాలంలో విడాకుల కేసులు ఎక్కువగా చూస్తున్నాం. ఓ జంటకు పెళ్లి అయి ఆరునెలలు గడవకముందే పంచాయితీ కోర్టులకు చేరుతోంది. చిన్న చిన్న కారణాలతో పండంటి కాపురాన్ని మధ్యలోనే కూల్చేసుకుంటున్నారు. ఎవరో ఒకరు సర్దుకుపోతే సమిసిపోయే సమస్యను చాలా కాంప్లికేటెడ్గా తయారు చేసుకుంటున్నారు. మన దేశంలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒకరు మరొకరిని దైవసాక్షిగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RNEXVi
Friday, January 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment