బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ మీద దాడి చేసిన కేసులో మాయం అయిన కంప్లీ ఎమ్మెల్యే గణేష్ సోషల్ మీడియాలో అందించిన సమాచారం దూమరం రేపింది. తాను ఆనంద్ సింగ్ మీద కోపంతోనే దాడి చేశానని, ఆయన తనను నీచంగా మాట్లాడారని నువ్వు తక్కవ జాతి వాడు అంటూ రూంలో దాడి చేశాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ ఆరోపించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CIc02r
తక్కువ జాతి అంటూ రూంలో దాడి చేసి అంతం చేస్తాను అన్నాడు, అందుకే: కాంగ్రెస్ఎమ్మెల్యే !
Related Posts:
ఆ లెటర్ ప్యాడ్ నాదే, కానీ..: కీసర తహసీల్దార్ ఏసీబీ కేసుపై రేవంత్ రెడ్డి సవాల్హైదరాబాద్: ఇటీవల కీసర తహసీల్దార్ భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కిన వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయిత… Read More
బీపీఎన్ఎల్లో ఉద్యోగాలు: 10,ఇంటర్ పాసయ్యారా.. అయితే ఈ జాబ్స్కు అప్లయ్ చేయండిభారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సేల్స్ అసిస్టెంట్, సేల్స్ మేనేజర్ పోస్టులను… Read More
ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు... శ్రీశైలం పవర్ ప్లాంట్లో రాత్రి అసలేం జరిగింది...శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం కారణంగా 9 మంది మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ప్రమాద సమయంలో విధుల్లో… Read More
కేరళ సీఎం విజయన్పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం: 24నే ముహూర్తంతిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్పై ఆగస్టు 24న అవిశ్వాస తీర్మానం పెడతామని కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం విజయన్… Read More
మంత్రి బళ్లారి శ్రీరాములు ఇంట్లో విషాదం - కరోనా నుంచి కోలుకున్న కొద్ది గంటకే తల్లి మృతి..కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి, తెలుగువారికి ఎంతో సుపరిచితుడైన బళ్లారి శ్రీరాములు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అనూహ్య పరిస్థితుల నడుమ శ్రీరాములు తల్లి హ… Read More
0 comments:
Post a Comment