బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ మీద దాడి చేసిన కేసులో మాయం అయిన కంప్లీ ఎమ్మెల్యే గణేష్ సోషల్ మీడియాలో అందించిన సమాచారం దూమరం రేపింది. తాను ఆనంద్ సింగ్ మీద కోపంతోనే దాడి చేశానని, ఆయన తనను నీచంగా మాట్లాడారని నువ్వు తక్కవ జాతి వాడు అంటూ రూంలో దాడి చేశాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ ఆరోపించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CIc02r
Friday, January 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment