న్యూఢిల్లీ: పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే విధించేందుకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు శుక్రవారం నిరాకరించింది. పేదలకు ఇటీవల పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రిజర్వేషన్లు యాభై శాతాన్ని మించరాదని గతంలో సుప్రీం కోర్టు తీర్పు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CNCTlU
Friday, January 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment