న్యూఢిల్లీ: పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే విధించేందుకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు శుక్రవారం నిరాకరించింది. పేదలకు ఇటీవల పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రిజర్వేషన్లు యాభై శాతాన్ని మించరాదని గతంలో సుప్రీం కోర్టు తీర్పు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CNCTlU
10 శాతం రిజర్వేషన్లపై స్టేకు సుప్రీం కోర్టు నో, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు
Related Posts:
బీజేపీ నేతల గృహనిర్బంధం: నేతల అరెస్టు: వేడెక్కించిన ఛలో అమలాపురంఅమరావతి: తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలం అంతర్వేదిలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి చెందిన రథం మంటల్లో దగ్ధం కావడానికి ని… Read More
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల తొలగింపు! ఎక్కడ.. ఎందుకంటే..?రిజిష్ట్రేషన్ శాఖపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. రిజిస్ట్రేషన్లు తక్కువ జరిగే సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను తొలగించాలని భావిస్తోంది. ఆ ఆఫీసులను … Read More
2500 మందిని మోసం.. చౌకగా ఫోన్లు, ఈఎంఐ పేరుతో వల. అరెస్ట్, మొబైల్స్ సీజ్..అమాయకుల అమాయకత్వమే పెట్టుబడిగా మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. తక్కువ ధరకు వస్తువు వస్తోందని ఆశపడటంతో మొదటికే మోసం వస్తోంది. అలా ఘజియాబాద్కి చెందిన ఒకతను… Read More
Telangana Liberation day:నిజాం రజాకార్ల నిరంకుశ పాలన నుంచి విముక్తి ఎలా కలిగింది..?1947 ఆగష్టు 15... అఖండ భారతావనికి స్వాంతంత్ర్యం సిద్ధించిన రోజు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు తెల్లదొరల పాలన నుంచి విముక్తి పొందాయి కానీ నాటి హైదరాబాదు… Read More
ట్యాంక్బండ్..ఎన్టీఆర్ గార్డెన్స్ ఇలా ఉండబోతున్నాయ్: 125 అడుగుల ఎత్తున అంబేద్కర్ విగ్రహంహైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు చెందిన మరో ఎత్తైన విగ్రహం రూపుదిద్దుకోబోతోంది. హైదరాబాద్ ట్యాంక్బండ్కు ఆనుకునే ఉన్న ఎన్టీఆర్ … Read More
0 comments:
Post a Comment