న్యూఢిల్లీ: పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే విధించేందుకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు శుక్రవారం నిరాకరించింది. పేదలకు ఇటీవల పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రిజర్వేషన్లు యాభై శాతాన్ని మించరాదని గతంలో సుప్రీం కోర్టు తీర్పు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CNCTlU
10 శాతం రిజర్వేషన్లపై స్టేకు సుప్రీం కోర్టు నో, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు
Related Posts:
వరద భాదితులకు అండగా నిలిచిన బిగ్ బీ,తన చుట్టు ఉన్న ప్రజలు ఏ అపద వచ్చినా తానున్నాంటూ ముందుకు వస్తాడు. ఎవ్వరు అడిగినా ,అడగకున్నా తనకు తోచిన సహాయం చేసేవారిలో ఒకరు బాలివుడ్ నటుడు,బిగ్ బీ అమి… Read More
సర్పంచుల అరెస్ట్ అప్రజాస్వామికం.. సీఎం కేసీఆర్పై ఎంపీలు ధర్మపురి, బండి ఫైర్ఢిల్లీ : తెలంగాణ సీఎం కేసీఆర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్. తెలంగాణలో సర్… Read More
పాకిస్తాన్ కూడా అంతరిక్షంలోకి వ్యోమగామిని పంపిస్తుందట!ఇస్లామాబాద్: పాకిస్తాన్ సైతం అంతరిక్ష ప్రయోగాలకు పూనుకుంటోంది. పొరుగుదేశం భారత్.. అంతరిక్ష ప్రయోగ రంగంలో ప్రపంచ దేశాలను తలదన్నే స్థాయికి … Read More
ఏపీలో దొంగ నోట్ల కలకలం, కుప్పంలో భారీగా పట్టివేత.. తిరుపతిలో కూడా చెలామణీ..?చిత్తూరు : నకిలీ నోట్ల బెడద తప్పడం లేదు. విదేశాల గుండా వస్తోన్న నకిలీ నోట్ల కట్టలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో … Read More
లక్ష పెడితే రెండు లక్షలు.. 9 కోట్లకు ముంచారుగా..!హైదరాబాద్ : ఫ్రీ గా వస్తోందంటే చాలు పోలోమంటూ ఫాలో అవుతారు జనాలు. ఆ ముసుగులో మోసగాళ్లు రెచ్చిపోతుంటారు. తెలిసి తెలిసి బురద గుంటలో పడేవారు చాలామందే ఉంటా… Read More
0 comments:
Post a Comment