దుబాయ్: 2019 లోకసభ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ శుక్రవారం పునరుద్ఘాటించారు. ఆయన దుబాయ్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా భారతీయ కార్మికులను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తాము అధికారంలోకి రాగానే మొదట చేసేపని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం అన్నారు. గత ఏడాది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ChwHSR
అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా, ఈరోజు మీవల్లే దుబాయ్ ఇలా ఉంది: రాహుల్ గాంధీ
Related Posts:
ఉన్నత విద్యపై సీఎం జగన్ సమీక్ష.. ఫీజుల నియంత్రణ , ప్రమాణాలకు పెద్ద పీటఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగినా సీఎం జగన్ మాత్రం సమీక్షలు ఆపటం లేదు. అన్ని శాఖల్లోనూ అధికారుల పనితీరు , వివిధ పథకాలు అమలవుతున్న విధానంపై స… Read More
hyderabad: తుపాకీతో కాల్చుకుని ఆదిత్య హాస్పిటల్ ఎండీ ఆత్మహత్యహైదరాబాద్: నగరంలోని ఆదిత్య హాస్పిటల్ ఎండీ రవీంద్ర కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం తుపాకీతో కాల్చుకుని ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. కాగా, ఆయన … Read More
ఆస్తిలో చిల్లిగవ్వ అక్కర్లేదు.. అమ్మా నువ్వు జాగ్రత్త.. ఎవరినీ నమ్మకు : కన్నీటిపర్యంతమైన అమృత ప్రణయ్మారుతీరావు మరణవార్తే తనకు శుభవార్త అని తాను ఎక్కడా కామెంట్ చేయలేని అమృత ప్రణయ్ స్పష్టం చేశారు. బాబాయ్ శ్రవణ్ తనపై లేని ఆరోపణలు చేస్తున్నారన్నారని అన్న… Read More
స్ధానిక పోరుకు ముందు పార్టీలో చేరికలు వైసీపీకి బలమా ? బలహీనతా ?ఏపీలో స్ధానిక పోరుకు ముందే వైసీపీలోకి టీడీపీ, జనసేన నుంచి వలసలు ఊపందుకుంటున్నాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తున్న నేతలకు స్ధానిక పోరు దృష్ట్యా జగన్ జ… Read More
చంపేస్తారా ఏంటి.. రాహుల్ సిప్లిగంజ్కు ఎవరూ లేరనుకోవద్దు..: పబ్లో దాడిపై ప్రకాష్ రాజ్ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్లో బిగ్ బాస్ విజేత,సింగర్ రాహుల్ సిప్లిగంజ్పై దాడిని నటుడు ప్రకాష్ రాజ్ ఖండించారు. సోమవారం రాహుల్తో కలిసి… Read More
0 comments:
Post a Comment