2019 లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. పార్టీలు ఎన్నికలకు సిద్ధపడుతున్నాయి. ఎవరిని బరిలోకి దింపాలి ఎవరు ప్రచారం చేస్తే ఉపయోగం ఉంటుంది అనే లెక్కలు పార్టీలు వేస్తున్నాయి. వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో ప్రముఖులచే ప్రచారం నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ బాలీవుడ్ నటీనటులపై ఆసక్తి చూపుతున్నారు. వీరితో ప్రచారం చేయిస్తే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CuSIxx
సీక్రెట్ ఏంటి: అందుకే ప్రధాని మోడీ బాలీవుడ్ కార్యక్రమాలకు హాజరవుతున్నారా..?
Related Posts:
బెంగళూరులో ఉంటే అనంతలో కేసు ఎలా పెడతారు?: డీజీపీకి జనసేనఅమరావతి: అనంతపురం జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చిలకం మధుసూదనరెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని జ… Read More
టీఆర్ఎస్ ప్రభుత్వానికి గిన్నిస్ ఖాయం.. రేవంత్ రెడ్డి జోస్యం..! ఎందుకంటే..!!హైదరాబాద్ : టీఆర్టీ ఫలితాలు వెల్లడించి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా.. ఎంపికైన అభ్యర్థులకు ఇప్పటిదాకా నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడం శోచనీయం అన్నారు క… Read More
నీట్ పరీక్ష స్కామ్: కేంద్రానికి మద్రాస్ హైకోర్టు నోటీసులుచెన్నై: నీట్ స్కామ్ ఒక్క తమిళనాడు ప్రభుత్వందే తప్పిదం అని చెప్పేందుకు లేదని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. దీన్ని సుమోటోగా స్వీకరించిన మద్రాస్ హై… Read More
ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభుత్వ వైఫల్యమే, కేసీఆర్పై లక్ష్మణ్ విసుర్లుసీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్టీసీ కార్మికుల గోడును పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కార్మికుల … Read More
‘జూ. ఎన్టీఆర్నూ వదల్లేదు.. టీడీపీ, బాలకృష్ణ ఆఫీస్ నుంచే దుష్ప్రచారం’అమరావతి: ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాయించింది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కాదా అని ప్రశ్నించ… Read More
0 comments:
Post a Comment