హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నేతల పై మరోసారి విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ తారక రామారావు. గెలిచిన అభ్యర్థుల విజయం కూడా నిఖార్సైన విజయం కాదని ఆయన అభిప్రాయ పడ్డారు. ప్రత్యర్థి ఎన్నికల గుర్తులో నెలకొన్న అస్ఫష్టత వల్ల కొంతమంది కాంగ్రెస్ నేతలు విజయం సాదించారని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో టీపిసిసి ఛీఫ్ ఉత్తమ్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LPDaIQ
ట్రక్కు చేసింది జిమ్మిక్కు..! అందుకే ఉత్తమ్ గెలిచాడంటున్న కేటీఆర్..!!
Related Posts:
మోదీ పిరికితనమే చైనాకు బలం - మన ఆర్మీపై ప్రధానికి నమ్మకం లేదు - రాహుల్ గాంధీ ఫైర్‘‘ఎల్వోసీ(నియంత్రణ రేఖ) నుంచి ఎల్ఏసీ(వాస్తవాధీన రేఖ) వరకు .. భారత సార్వభౌమత్వాన్ని ఎవరు ప్రశ్నించినా.. వారికి గట్టి బదులు ఇచ్చాం.. ప్రత్యర… Read More
రాష్ట్రంలో వర్ష బీభత్సం, ముసురేసిన హైదరాబాద్, అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ఆదేశాలు..వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్ తడిసిముద్దయ్యింది. గత మూడు రోజుల నుంచి వర్షం కురవడంతో కాలనీ/ బస్తీల్లో వరదనీరు చేరింది. ప్రధ… Read More
పవన్ కల్యాణ్ ఫ్యాన్కు సీఎం జగన్ సాయం: ఆపరేషన్ కోసం రూ.10 లక్షలు మంజూరు..జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయూతనిచ్చారు. ఆపరేషన్ కోసం సాయం చేసి తన ఉదారతను చాటుకొన్నారు. ప్రస్తుతం అభిమాని నాగేం… Read More
50వేలు దాటిన మరణాలు - దేశంలో తగ్గని కరోనా వ్యాప్తి - కొత్తగా 63వేలు, మొత్తం 26లక్షల కేసులురికవరీల్లో ముందున్నామన్న మాటేగానీ, దేశంలో కరోనా మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఆదివారం నాటికి మహమ్మారి కాటుకు బలైపోయినవాళ్ల సంఖ్య 50వేల మార్క… Read More
సముద్రాన్ని కంట్రోల్ చేస్తానని.. విశాఖపై మాత్రం పగబట్టారు: చంద్రబాబుపై విజయసాయిరెడ్డివైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి వరసగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అయితే అవీ కామెంట్స్, వ్యాఖ్యలు కావు.. గత ప్రభుత్వం చేసిన తప్పదాల గురి… Read More
0 comments:
Post a Comment